हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Vishnupriya father murder : కోలీవుడ్ నటి విష్ణుప్రియ తండ్రి హత్య దోపిడీనా? ప్రతీకారమా?

Sai Kiran
Vishnupriya father murder : కోలీవుడ్ నటి విష్ణుప్రియ తండ్రి హత్య దోపిడీనా? ప్రతీకారమా?

Vishnupriya father murder : కోలీవుడ్ నటి విష్ణుప్రియ తండ్రి, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సూర్యనారాయణన్ (73) తమిళనాడులోని కొడైకెనాల్‌లో దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు ఆయనను కుర్చీకి కట్టేసి, ముక్కు–నోటిని టేపులతో మూసి ఊపిరాడకుండా చేసి హతమార్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో నగదు, బంగారం, ముఖ్య పత్రాలు దోచుకెళ్లినట్లు తెలుస్తోంది.

దిండిగల్ జిల్లా కొడైకెనాల్‌లోని కురింజి ఆండవర్ ఆలయం సమీపంలో సూర్యనారాయణన్‌కు గెస్ట్ హౌస్ ఉంది. రెండు రోజుల క్రితం కోయంబత్తూర్‌కు చెందిన ఐదుగురు యువకులు పర్యాటకులమని చెప్పి అక్కడ గదులు అద్దెకు తీసుకున్నారు. శనివారం సాయంత్రం సిబ్బంది వెళ్లిపోయిన తర్వాత గెస్ట్ హౌస్‌లో సూర్యనారాయణన్‌తో పాటు సంరక్షకులు ఆర్ముగం, మురళి మాత్రమే ఉండగా, ఇదే అవకాశంగా భావించిన నిందితులు వారిని తాళ్లతో కట్టేసి సూర్యనారాయణన్‌ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read Also: Shikhar Dhawan ties knot : రెండో పెళ్లి చేసుకున్న శిఖర్ ధవన్

vishnupriya father murder
vishnupriya father murder

సంరక్షకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇది కేవలం దోపిడీ కోసం జరిగిన హత్యేనా? లేక పాత వైరం కారణమా? అనే కోణాల్లో కూడా విచారణ కొనసాగుతోంది.

గతంలో నటి విష్ణుప్రియ ప్రేమ వ్యవహారానికి సంబంధించిన డ్రైవర్ హత్య కేసులో సూర్యనారాయణన్ నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. ఆ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండటంతో ప్రతీకార హత్య కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. పరారీలో ఉన్న ఐదుగురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870