📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Tension in Manipur : మణిపుర్లో మళ్లీ చెలరేగిన హింస

Author Icon By Sudheer
Updated: June 8, 2025 • 7:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో (Manipur ) మళ్లీ హింస చెలరేగింది. మైతేయ్ సామాజిక వర్గానికి చెందిన కొన్ని ప్రముఖులను పోలీసులు అరెస్ట్ చేయడం నేపథ్యంలో రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అరెస్టులకు వ్యతిరేకంగా మైతేయ్ సముదాయం పెద్ద ఎత్తున నిరసనలకు దిగింది. రోడ్లపై టైర్లకు నిప్పు పెట్టి ఆందోళనలు (Concerns) నిర్వహించడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి

నిరసనకారులు తమ నాయకులను వెంటనే విడుదల చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాలు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. ఈ హింసాత్మక పరిస్థితులు పునరావృతం కావడం మణిపుర్లో పరిస్థితుల చిగురుటాకుల మీద తూకంగా ఉన్నాయని సూచిస్తోంది. గత సంవత్సరం చెలరేగిన కుల మధ్య హింస మిగిలిన ప్రభావం నుంచి రాష్ట్రం ఇంకా పూర్తిగా కోలుకోలేదు.

మళ్లీ ఉద్రిక్తతలు పెరగకుండా ఉండేందుకు చర్యలు

ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి మణిపుర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, తౌబాల్, బిష్ణుపుర్, కాక్చింగ్ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా నిలిపివేసింది. సోషల్ మీడియా ద్వారా మళ్లీ ఉద్రిక్తతలు పెరగకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పోలీస్ బలగాలు ముమ్మర బందోబస్తు చేపట్టగా, ప్రజలను శాంతియుతంగా వ్యవహరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

Read Also : Amaravahi Women : జర్నలిస్టుల ఫొటోలపై చెప్పులతో కొట్టిన మహిళలు

Curfew Imposed As Fresh Violence Google News in Telugu Internet Suspended Manipur Manipur violence

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.