हिन्दी | Epaper
దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

Donald Trump : ఇండియా నా ఫ్రెండ్ అంటూనే వార్నింగ్ ఇచ్చిన ట్రంప్

Sudheer
Donald Trump : ఇండియా నా ఫ్రెండ్ అంటూనే వార్నింగ్ ఇచ్చిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా భారత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “ఇండియా నా మంచి మిత్రుడు. కానీ చాలా దేశాలతో పోలిస్తే ఇండియా అధిక టారిఫ్‌లు వసూలు చేస్తోంది” అని తెలిపారు. ట్రేడ్ డీల్ అంశంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ విధంగా స్పందించారు.

డీల్ కుదరకపోతే టారిఫ్ పెంపు తప్పదు

ప్రస్తుతం అమెరికా-భారత్ మధ్య ట్రేడ్ డీల్‌పై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇచ్చిన హెచ్చరిక కాస్త గందరగోళాన్ని సృష్టిస్తోంది. “భారత్ డీల్‌కి అంగీకరించకపోతే, 20-25% వరకు టారిఫ్‌లు వసూలు చేస్తాం” అని స్పష్టం చేశారు. ఇది భారత్ ఎగుమతులపై ప్రభావం చూపే అవకాశముంది.

ఆగస్ట్ 1వ తేదీ కీలకం

ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్‌పై తుది నిర్ణయం తీసుకునేందుకు ట్రంప్ ఇప్పటికే ఆగస్ట్ 1వ తేదీని డెడ్‌లైన్‌గా నిర్ణయించారు. ఆ లోగా టారిఫ్‌లపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ పరిణామాలు వ్యాపార రంగంలో ఉత్కంఠను పెంచుతున్నాయి. ట్రంప్ మాటల ప్రకారం భారత్‌తో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ, అమెరికా వ్యాపార ప్రయోజనాలపై మాత్రం రాజీ పడేది లేదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Read Also : Polavaram Project : నేడు పోలవరం ప్రాజెక్టుపై మోదీ సమీక్ష

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870