📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

J&Kలో విషాదం.. కల్చరల్, ‘ఎట్ హోమ్’ కార్యక్రమాలు రద్దు

Author Icon By Sudheer
Updated: August 15, 2025 • 8:17 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూ కశ్మీర్‌ను ఇటీవల క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు (Flood) తీవ్ర విషాదంలో ముంచెత్తాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 30 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వందల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. ఈ విషాదకర పరిస్థితుల నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రేపు సాయంత్రం జరగాల్సిన ‘ఎట్ హోమ్’ టీ పార్టీని రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

సాంస్కృతిక కార్యక్రమాలు నిలిపివేత

వరదల కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, రేపు జరగాల్సిన అన్ని సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిలిపివేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ విపత్తులో బాధితుల పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తూ, ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అయినప్పటికీ, అధికారిక కార్యక్రమాలైన స్పీచ్, మార్చ్ ఫాస్ట్ వంటివి యథాతథంగా కొనసాగుతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ప్రజలకు ప్రభుత్వం అండ

ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజలు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం తెలిపారు.

Read Also : Telangana Rains : తెలంగాణలో మూడు రోజుల్లో భారీ వర్షాలు

'at home' programs canceled flood Google News in Telugu Tragedy in J&K

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.