हिन्दी | Epaper
నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే

Minimum Balance : ఈ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ పై ఫైన్ లేదు

Sudheer
Minimum Balance : ఈ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ పై ఫైన్ లేదు

బ్యాంక్ ఖాతాల్లో (Bank Accounts) నిర్దిష్ట మొత్తాన్ని నిల్వగా ఉంచే మినిమమ్ బ్యాలెన్స్ నిబంధన చాలాకాలంగా అనేక మంది ఖాతాదారులకు భారం అయ్యింది. ఈ నిబంధనను ఉల్లంఘించినట్లయితే, బ్యాంకులు జరిమానాలు విధించేవి. అయితే తాజాగా కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ నిబంధనను ఎత్తివేసేందుకు ముందుకొచ్చాయి. ఖాతాదారుల వాదనలు, ఆర్థిక ఇబ్బందులు, డిజిటల్ లావాదేవీల పెరుగుదల వంటి అంశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్‌పై ఫైన్ లేదు

జులై 1వ తేదీ నుంచి కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లు మినిమమ్ బ్యాలెన్స్ (Minimum Balance) నిబంధనపై ఫైన్ విధించకూడదని నిర్ణయం తీసుకున్నాయి. జులై 2వ తేదీ నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB), జులై 7వ తేదీ నుంచి ఇండియన్ బ్యాంక్ కూడా ఇదే మార్గంలో పయనించనున్నాయి. ఈ బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్‌ ఉన్న ఖాతాదారులు ఇకపై కనీస బ్యాలెన్స్ ఉంచలేనప్పటికీ, అదనపు జరిమానాలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది చిన్నఖాతాదారులకు మరియు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించనుంది.

ఇతర బ్యాంకులపై ఖాతాదారుల నుంచి ఒత్తిడి

దేశీయంగా అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ (SBI) 2020లోనే మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేసింది. ఇప్పుడు మరికొన్ని బ్యాంకులు అదే దారిలో నడుస్తుండటంతో, మిగతా బ్యాంకులపై ఖాతాదారుల ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకులు ఇప్పటికీ ఈ నిబంధనను కొనసాగిస్తుండటంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ బ్యాంకింగ్, జీరో బ్యాలెన్స్ అకౌంట్ల యుగంలో ఇంకా మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలను కొనసాగించడం సమంజసం కాదన్నది వారి అభిప్రాయం. కనుక దేశంలోని అన్ని బ్యాంకులు ఈ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకుని ఖాతాదారులకు మరింత వినూత్నమైన సేవలను అందించాలన్నది అంచనా.

Read Also : Election Commission: రాష్ట్రంలో 13 పార్టీలకు ఈసీ షాక్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇన్సెంటివ్స్ పెంచిన ఈ–కామర్స్ సంస్థలు

ఇన్సెంటివ్స్ పెంచిన ఈ–కామర్స్ సంస్థలు

భారత్, పాక్ మధ్య ఘర్షణలపై చైనా ప్రకటనను ఖండించిన కాంగ్రెస్

భారత్, పాక్ మధ్య ఘర్షణలపై చైనా ప్రకటనను ఖండించిన కాంగ్రెస్

నడుము దగ్గర ఉన్న గన్ పేలి ఎన్నారై మృతి

నడుము దగ్గర ఉన్న గన్ పేలి ఎన్నారై మృతి

నేను భారత్ లో కాదు.. దుబాయ్ లో ఉన్నా..

నేను భారత్ లో కాదు.. దుబాయ్ లో ఉన్నా..

కొత్త ఏడాది వేళ: కుటుంబానికే తొలి ప్రాధాన్యత

కొత్త ఏడాది వేళ: కుటుంబానికే తొలి ప్రాధాన్యత

‘అమ్మా.. నన్ను క్షమించు’.. సూసైడ్ నోట్లో సీరియల్ నటి నందిని ఆవేదన

‘అమ్మా.. నన్ను క్షమించు’.. సూసైడ్ నోట్లో సీరియల్ నటి నందిని ఆవేదన

ప్రియాంకాగాంధీ ర్యాలీలో కాబోయే కోడలు.. వీడియో వైరల్
0:41

ప్రియాంకాగాంధీ ర్యాలీలో కాబోయే కోడలు.. వీడియో వైరల్

మిసెస్ ఇండియా గ్లోబల్ అంబాసిడర్గా మితాలి అగర్వాల్

మిసెస్ ఇండియా గ్లోబల్ అంబాసిడర్గా మితాలి అగర్వాల్

భారత్–పాక్ వివాదంలో మధ్యవర్తిత్వం చేశామన్న చైనా | భారత్ ఖండన…

భారత్–పాక్ వివాదంలో మధ్యవర్తిత్వం చేశామన్న చైనా | భారత్ ఖండన…

ఎస్ఎస్ఎల్వీ మూడో స్టేజ్ పరీక్ష విజయవంతం

ఎస్ఎస్ఎల్వీ మూడో స్టేజ్ పరీక్ష విజయవంతం

రూ.40కోట్ల భారీ విదేశీ గంజాయి పట్టివేత.. ఎక్కడంటే?

రూ.40కోట్ల భారీ విదేశీ గంజాయి పట్టివేత.. ఎక్కడంటే?

న్యూ ఇయర్ రోజున ఢిల్లీ విమానాలు ఆలస్యం, ఎయిర్‌లైన్స్ ట్రావెల్ అడ్వైజరీ

న్యూ ఇయర్ రోజున ఢిల్లీ విమానాలు ఆలస్యం, ఎయిర్‌లైన్స్ ట్రావెల్ అడ్వైజరీ

📢 For Advertisement Booking: 98481 12870