📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

Kushbu : పీరియడ్స్ వచ్చాయని బయట కూర్చోబెట్టి పరీక్ష – ఖుష్బూ ఆగ్రహం

Author Icon By Sudheer
Updated: April 11, 2025 • 8:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడులో చోటు చేసుకున్న నెలసరి బాలికకు సంబంధించిన ఒక దారుణ ఘటనపై నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ తీవ్రంగా స్పందించారు. నెలసరి సమయంలో ఓ బాలికను తరగతి గదిలోకి అనుమతించకుండా బయట కూర్చోబెట్టి పరీక్ష రాయించారని వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఖుష్బూను తీవ్రంగా కలిచివేసింది. “ఇది చాలా బాధాకరం. మనం ఏ యుగంలో జీవిస్తున్నాం? ఇలాంటి తిప్పలు ఇప్పటికీ విద్యార్థులపై మోపడమంటే అసహ్యంగా ఉంది” అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

నెలసరి అనేది శారీరక, జీవనశైలిలో భాగం

“నెలసరి అనేది శారీరక, జీవనశైలిలో భాగం. ఇది తార్కికంగా అర్ధం చేసుకోలేని స్థాయిలో మానసిక ఎదుగుదల లేని వారు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది” అని వ్యాఖ్యానించారు. బాలికలు ఇలాంటి ఘటనల వల్ల మానసికంగా దెబ్బతింటున్నారని, ఇది సమాజంగా మన బాధ్యతను ప్రశ్నించాల్సిన సమయం అని స్పష్టం చేశారు.

Exam Hall Due To Periods

విద్యాశాఖ స్పందించి చర్యలు తీసుకోవాలని ఖుష్బూ డిమాండ్

ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ స్పందించి చర్యలు తీసుకోవాలని ఖుష్బూ డిమాండ్ చేశారు. పాఠశాలలు విద్య ఇచ్చే స్థలాలు కాకుండా, పిల్లలకు అవమానం కలిగించే వేదికలుగా మారిపోవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. నెలసరి వంటి సహజ శారీరక ప్రక్రియలపై ఇంకా కొనసాగుతున్న పరిస్థితే ఈ విధమైన సంఘటనలకు దారితీస్తోందని ఖుష్బూ ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో చైతన్యం పెరిగే వరకు ఇలాంటి విషాద సంఘటనలు పునరావృతం కానివ్వకూడదని ఆమె హితవు పలికారు.

Google News in Telugu kushbu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.