हिन्दी | Epaper
త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం

ఎండాకాలం మొదలైందోచ్

Sudheer
ఎండాకాలం మొదలైందోచ్

తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గి, ఎండలు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. కొన్నిరోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండటంతో ప్రజలు వేడికి తట్టుకోలేకపోతున్నారు. వాతావరణ మార్పుల కారణంగా ఎండాకాలం ప్రభావం ముందుగానే కనిపిస్తోంది.

ఎండలు పెరిగేకొద్దీ ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం పెరుగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్ర విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరింది. మంగళవారం రోజున 15,582 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైందని అధికారులు వెల్లడించారు. గతేడాది ఇదే రోజున 13,276 మెగావాట్ల వినియోగం మాత్రమే ఉండటం గమనార్హం.

summer season start

ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, మరికొన్ని రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పొదుపు చర్యలు పాటించకుంటే విద్యుత్ వినియోగంలో మరింత పెరుగుదల ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.

ఎండ ప్రభావంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బయటకు వెళ్లేటప్పుడు తలపాగా ధరించడం, శరీరంలో తేమను నిల్వ ఉంచేందుకు నీటిని తగినంతగా తాగడం వంటివి పాటించాలి. తీవ్రమైన ఎండల వల్ల డీహైడ్రేషన్, సన్‌స్ట్రోక్‌లకు గురికాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

వచ్చే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశమున్నందున, ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి. నీటి వనరుల పరిరక్షణ, ప్రజలకు తాగునీరు అందించే ఏర్పాట్లు చేయడం, విద్యుత్ సరఫరాలో అంతరాయంలేకుండా చూడడం వంటి చర్యలు అవసరం. ఎండాకాల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870