हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Breaking News – Telangana Bandh : కోనసాగుతున్న బీసీ సంఘాల రాష్ట్ర బంద్

Sudheer
Breaking News – Telangana Bandh : కోనసాగుతున్న బీసీ సంఘాల రాష్ట్ర బంద్

తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలు చేపట్టిన రాష్ట్ర బంద్ ఉద్రిక్తత వాతావరణంలో కొనసాగుతోంది. 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తూ, బీసీ సంఘాలు ఈ రోజు ఉదయం 4 గంటల నుంచే బంద్ అమలు ప్రారంభించాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా RTC డిపోలకు వెళ్లి బస్సులను అడ్డుకోవడం, రోడ్డు రోకోలు చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో పలుచోట్ల రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ప్రజలు ఆవసరమైన ప్రయాణాలు మినహా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Latest News: Jatadhara: ‘జటాధర’ ట్రైలర్ రిలీజ్

ఈ బంద్‌కు ప్రభుత్వాన్ని సహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపడం విశేషం. అధికార కాంగ్రెస్ పార్టీ, అలాగే ప్రతిపక్ష BRS, BJP, CPM, CPI పార్టీలు కూడా బంద్‌కు మద్దతు ప్రకటించాయి. దీంతో ప్రజల్లో ఒక సందిగ్ధ వాతావరణం నెలకొంది. అన్ని పార్టీలు మద్దతు ఇస్తే, ఈ బంద్ ఎవరిపై జరుగుతోందనే ప్రశ్న కూడా చర్చనీయాంశంగా మారింది. అయినప్పటికీ బీసీ సంఘాలు తమ ప్రధాన డిమాండ్ అయిన 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నాయి. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు కొనసాగుతున్నాయి.

ఇక బంద్ ప్రభావం సాధారణ ప్రజలపై కూడా పడుతోంది. మెడికల్ షాపులు, అంబులెన్సులు వంటి అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని కార్యకలాపాలు దాదాపు నిలిచిపోయాయి. విద్యాసంస్థలు, వ్యాపార కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. బంద్‌ను శాంతియుతంగా నిర్వహించాలని, ప్రజలు సహకరించాలని బీసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు, ప్రభుత్వం చట్టం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం భారీగా పోలీసులు మోహరించింది. బీసీ రిజర్వేషన్లపై తుది నిర్ణయం ఎప్పుడు వస్తుందన్న ఆసక్తి రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870