📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Thalliki Vandanam : రేపే ఖాతాల్లోకి రూ.15వేలు

Author Icon By Sudheer
Updated: June 11, 2025 • 4:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించిన “సూపర్ సిక్స్” (Super Six) హామీల అమలులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “తల్లికి వందనం” (Thalliki Vandanam) పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఆర్థిక సాయం అందించనుంది. ముఖ్యంగా పిల్లల చదువులో తల్లుల పాత్ర కీలకం అని గుర్తించి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

రూ.15వేలు ప్రతి విద్యార్థికి – 67 లక్షల మందికి లబ్ధి

ఈ పథకం ప్రకారం, తల్లులకు ఒక్కో విద్యార్థికి రూ.15,000 చొప్పున మంజూరు చేయనున్నారు. ఎంత మంది పిల్లలు ఉంటే, అంత మంది పిల్లలకు ఈ నిధులు లభిస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి మొత్తం రూ.8,745 కోట్లు నేరుగా జమ చేయనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. దీనివల్ల విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గనుంది.

రేపటితో కూటమి పాలనకు ఏడాది – తల్లులకు గిఫ్ట్

రేపటితో ఎన్డీయే కూటమి పాలనకు ఏడు నెలలు పూర్తయ్యే సందర్భాన్ని పురస్కరించుకుని ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఇదే సమయంలో “తల్లికి వందనం” పథకం ప్రారంభించటం తల్లులకు ఒక గిఫ్ట్ లా మారనుంది. ఇది తల్లులకు ఆర్థిక భద్రతను కల్పించడమే కాక, విద్యపై మరింత దృష్టి పెట్టేందుకు ప్రోత్సాహకంగా ఉండనుంది. పాఠశాల విద్యను ప్రోత్సహించే ఈ విధానం ప్రజల్లో మంచి ఆదరణ పొందే అవకాశం ఉంది.

Read Also : RCB : నేను రాయల్ ఛాలెంజ్ కూడా తాగను.. ఆర్సీబీలో వాటాలెందుకు? -: డీకే

Ap rs 15 k Thalliki Vandanam thalliki vandanam scheme

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.