हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ఆర్‌జీ మెడికల్‌ కాలేజీ ఘటన.. సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌..!

sumalatha chinthakayala
ఆర్‌జీ మెడికల్‌ కాలేజీ ఘటన.. సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌..!

న్యూఢిల్లీ: కోల్‌కతా ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ లైంగిక దాడి, హత్య ఘటనపై తాజాగా సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. దారుణ ఘటనకు సంబంధించిన కేసును కొత్తగా దర్యాప్తు చేపట్టాలని పిటిషనర్‌ డిమాండ్‌ చేశారు. ట్రైనీ డాక్టర్‌ తల్లిదండ్రుల పిటిషన్‌పై వెంటనే విచారణ చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. అయితే, ఈ పిటిషన్‌ను వెంటనే విచారించేందుకు కోర్టు నిరాకరించింది. కేసు విచారణను మార్చి 17న చేపట్టనున్నది. జనవరి 20న ఆర్‌జీ ఖర్‌ కేసులో దిగువ కోర్టు శిక్షను విధించిన విషయం తెలిసిందే.

image

కేసులో దోషిగా తేలిన సంజయ్‌ రాయ్‌కి కోర్టు జీవిత ఖైదు విధించింది. సీల్దా కోర్టు సంజయ్‌ రాయ్‌కి రూ.50వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్టు 9న ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ అండ్‌ హాస్పిటల్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ట్రైనీ డాక్టర్‌ మృతదేహం సెమినార్‌ హాల్‌లో కనిపించింది. లైంగిక దాడి చేసి హత్య చేసినట్లుగా గుర్తించారు. ఈ ఘటన యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. నిందుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుసటి రోజున ఈ కేసులో నిందితుడు సంజయ్‌ రాయ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో కోర్టు జీవిత ఖైదు విధిస్తూ సీల్దా కోర్టు తీర్పును వెలువరించింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870