हिन्दी | Epaper
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రచారం నిర్వహించేందుకు సన్నాహాలు

Divya Vani M
నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రచారం నిర్వహించేందుకు సన్నాహాలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి తీవ్ర పోటీల మధ్య జరుగుతున్నాయి. ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఆప్ ప్రభుత్వం ఎవరూ ఊహించని విధంగా , కమలనాథులు ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రిపబ్లిక్ డే తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రచారం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అంతే కాదు, హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాంటి కీలక నేతలు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.రాజధానిలో జరిగే ఈ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది, మూడు పార్టీలు వ్యూహాలను మరింత పెంచాయి. ప్రధానంగా, ప్రతి వర్గాన్ని ఆకట్టుకోవడానికి అన్ని పార్టీలు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నాయి.

అందులో భాగంగా, బీజేపీ, ఆప్‌, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కూడా తీవ్రమైంది.ఒకవేళ ప్రధాని నరేంద్ర మోదీ కనీసం మూడు సభలలో పాల్గొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది.జనవరి 29, 31, ఫిబ్రవరి 2న వివిధ చోట్ల ఎన్నికల సభల్లో ఆయన ప్రసంగిస్తారు. అంతేకాదు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 15 సభల్లో పాల్గొని ప్రసంగిస్తారని సమాచారం. జేపీ నడ్డా కూడా ఎన్నికల ప్రచారంలోపాల్గొంటున్నారు.ఫిబ్రవరి 5న ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి 8న ఓట్లు లెక్కించబడతాయి. ఎన్నికల ప్రక్రియ ఫిబ్రవరి 10 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్న ఢిల్లీలో 13,033 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.70 స్థానాల కోసం 699 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.

ముఖ్యంగా, అర్వింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుండి 23 మంది అభ్యర్థులతో పోటీ చేస్తున్నారు.నామినేషన్లు పూర్తవడంతో, అన్ని పార్టీలు ప్రచారాన్ని మరింత వేగవంతం చేశాయి.ఈసారి, ఆప్‌ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ నాలుగోసారి విజయం సాధించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే బీజేపీ కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెక్‌ పెట్టడం ద్వారా, ఢిల్లీలో పట్టు సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ప్రయత్నిస్తోంది. అలాగే, కాంగ్రెస్‌ కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి తీవ్రంగా ప్ర‌యత్నిస్తోంద‌ని కనిపిస్తోంది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌కు పెద్ద సవాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అన్ని కీలక పార్టీలు ఆప్‌కు మద్దతుగా నిలబడుతున్నప్పుడు, కాంగ్రెస్‌కి ఇది పెద్ద పరీక్షగా మారింది. ఫిబ్రవరి 8 వరకు ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారో తేలిపోవచ్చు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870