हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Pahalgam Attack : ఉగ్రదాడి బాధిత కుటుంబానికి పవన్ రూ.50 లక్షల సాయం

Sudheer
Pahalgam Attack : ఉగ్రదాడి బాధిత కుటుంబానికి పవన్ రూ.50 లక్షల సాయం

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకు చెందిన మధుసూదన్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విచారం వ్యక్తమవుతోంది. బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారు. మధుసూదన్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటిస్తూ తన పార్టీ తరఫున మద్దతు తెలిపారు.

Read Also : Big Shock : పాక్ కు భారత్ మరో షాక్!

బాధిత కుటుంబానికి ఎటువంటి కష్టం వచ్చినా జనసేన పార్టీ అండ

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ..దేశానికి సేవలందిస్తున్న వారు ఇలాంటి ఘోరమైన సంఘటనల్లో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమని అన్నారు. బాధిత కుటుంబానికి ఎటువంటి కష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. తన సహచర నేతలతో కలిసి మధుసూదన్‌కు నివాళులు అర్పించిన పవన్, వారి త్యాగాన్ని దేశం మరచిపోదని పేర్కొన్నారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు

ఈ సంఘటన నేపథ్యంలో ప్రజల్లో భద్రతాపై ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్రం మరియు రాష్ట్రాలు కలసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రకటించిన సాయం మధుసూదన్ కుటుంబానికి కొంతమేర భరోసానిస్తుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870