हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

Pashamylaram Reactor Blast : పాశమైలారం ఘటనపై మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్రేగ్రేషియా ప్రకటన

Sudheer
Pashamylaram Reactor Blast : పాశమైలారం ఘటనపై మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్రేగ్రేషియా ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఇండస్ట్రియల్ కారిడార్లో జరిగిన రియాక్టర్ పేలుడు (Pashamylaram Reactor Blast) ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (Modi) ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటన దేశ ప్రజలను కలచివేసిందని ప్రధాని పేర్కొన్నారు.

ప్రభుత్వ తక్షణ సహాయంతో ఎక్స్గ్రేషియా ప్రకటన

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియాను కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధాని మోదీ ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సహాయం అందజేస్తామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహాయ నిధుల నుండి ఈ నష్ట పరిహారాన్ని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలబడటమే తమ ధ్యేయమని ఆయన అన్నారు.

ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి

ఈ ఘటనపై అన్ని సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని ప్రధాని మోదీ ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన అంశాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలను పటిష్టంగా అమలు చేయాలని అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రధాని స్పష్టం చేశారు.

Read Also : Telangana BJP President : పార్టీ అధ్యక్షుడి ఎంపికలో చంద్రబాబు ప్రమేయం లేదు – బండి సంజయ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870