📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

India – Pakistan War : మరోసారి పాక్ డ్రోన్ అటాక్

Author Icon By Sudheer
Updated: May 10, 2025 • 7:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత సరిహద్దుల్లో పరిస్థితులు క్షణక్షణానికి ఉద్రిక్తంగా మారుతున్నాయి. తాజాగా పాకిస్థాన్ మళ్లీ మరోసారి దుర్మార్గానికి పాల్పడింది. ఇప్పటికే భారత భూభాగంలోని 26 ప్రాంతాల్లో డ్రోన్ దాడులు చేసిన పాక్, తెల్లవారుజామున జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లలోని పలు ప్రాంతాలపై మళ్లీ డ్రోన్లతో దాడికి యత్నించింది. ఈసారి అవి సాయుధ డ్రోన్లు కావడం ఆందోళనకరం.

దాడి లక్ష్యంగా ఉన్న ప్రాంతాల్లో ముందస్తుగా బ్లాక్ అవుట్

ఈ యత్నాన్ని ముందుగానే గుర్తించిన భారత రక్షణ సిబ్బంది అప్రమత్తమయ్యారు. దాడి లక్ష్యంగా ఉన్న ప్రాంతాల్లో ముందస్తుగా బ్లాక్ అవుట్ ప్రకటించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వాహనాల కదలికలను నిలిపేశారు. రాడార్ మరియు నైట్ విజన్ సిస్టంల సహాయంతో పాక్ డ్రోన్ల చలనం గుర్తించి, వాటిని గాల్లోనే ధ్వంసం చేయడంలో భారత ఆర్మీ విజయం సాధించింది.

పాక్ వరుస డ్రోన్ దాడులు

పాక్ వరుస డ్రోన్ దాడులతో సరిహద్దు రాష్ట్రాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. భారత భద్రతా బలగాలు అన్ని రంగాల్లో అప్రమత్తంగా ఉండి, మరింత కఠిన చర్యలు చేపడుతున్నాయి. ఇటువంటి దాడుల పట్ల భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుండగా, పౌరులకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. పాక్ ఈ తీరుతో ముందుకు సాగితే తీవ్ర పరిణామాలకు సిద్ధంగా ఉండాలసి ఉంటుందని కేంద్రం హెచ్చరించింది.

Read Also : Airports : దేశంలో 32 ఎయిర్పోర్టులు మూసివేత

Google News in Telugu india - Pakistan war Pak drone attack

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.