📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Lokesh : రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం – నారా లోకేష్

Author Icon By Sudheer
Updated: July 4, 2025 • 8:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల (20 Lakh Jobs) కల్పన లక్ష్యంగా రాష్ట్ర కూటమి ప్రభుత్వం ‘నైపుణ్యం పోర్టల్’ అనే సమగ్ర డిజిటల్ వేదికను అభివృద్ధి చేస్తోంది. సెప్టెంబర్ నెలలో ఈ పోర్టల్‌ను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం మిషన్ మోడ్‌లో ఈ పోర్టల్‌ను ప్రజల మధ్యకు తీసుకురావాలని తెలిపారు.

యువత – పరిశ్రమల మధ్య వంతెనగా నైపుణ్యం పోర్టల్

ఈ పోర్టల్ ద్వారా యువత, పరిశ్రమల మధ్య అనుసంధానం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పోర్టల్‌లో ప్రతి యువకుడి రిజిస్ట్రేషన్ తర్వాత ఆటోమేటిక్ రెజ్యూమ్ సిద్ధమయ్యే విధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. స్కిల్ అసెస్మెంట్, ఉద్యోగావకాశాల వివరాలు, తగిన శిక్షణ వంటి అంశాలు ఇందులో సమగ్రంగా ఉండనున్నాయి. ప్రతి మూడు నెలలకు నియోజకవర్గ స్థాయిలో జాబ్ మేళాలు నిర్వహించాలన్నది మంత్రి సూచన. ఉపాధి కల్పన కార్యాలయాల పనితీరుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు.

ఐటీఐల అభివృద్ధికి రూ.600 కోట్లు – విదేశీ ఉపాధి దిశగా చొరవ

ఐటీఐల అభివృద్ధికి హబ్ అండ్ స్పోక్ విధానంలో కేంద్రం నుంచి రూ.600 కోట్లు కేటాయించారని అధికారులు వెల్లడించారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు కొనసాగించాలని మంత్రి లోకేశ్ (Nara Lokesh) సూచించారు. ఈ సమావేశంలో నైపుణ్యాభివృద్ధి విభాగాధిపతులు, APSDC అధికారులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. నైపుణ్యం పోర్టల్ రాష్ట్ర యువతకు భవిష్యత్తు పనివేళకే మార్గదర్శకంగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు.

Read Also : Balakrishna : హిందూపురంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం

20 lakh jobs in the state Nara Lokesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.