📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

HCU : స్మితా సబర్వాల్కు నోటీసులు.. మంత్రి ఏమన్నారంటే?

Author Icon By Sudheer
Updated: April 16, 2025 • 8:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో IAS అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన సోషల్ మీడియా పోస్టు చర్చనీయాంశమైంది. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ, సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని, చట్ట ప్రకారం ముందుకెళ్తామని స్పష్టం చేశారు.

కంచ భూములపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు

మంత్రి మాట్లాడుతూ.. కంచ భూములపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తప్పుడు సమాచారం ఆధారంగా వచ్చాయని అన్నారు. బీజేపీ నేతల ప్రొవైడెడ్ మిసింఫోర్మషన్ వల్లే ఈ వ్యాఖ్యలు జరిగాయని మండిపడ్డారు. అసలు విషయాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు మోసపోవద్దని హెచ్చరించారు. అధికారిణి చేసిన పోస్టుపై ప్రభుత్వం చట్టబద్ధంగా స్పందిస్తుందన్నారు.

HCU

బీజేపీ మరియు BRS కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఫై కుట్ర

ఇదిలా ఉండగా, బీజేపీ మరియు BRS కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని కుట్ర పన్నుతున్నాయని శ్రీధర్ బాబు ఆరోపించారు. తాము ప్రజల మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వం కావడంతో, అలాంటి కుట్రలు ప్రభావితం చేయవని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సత్యం ఏదైనా బయటపెడతామని అన్నారు.

HCU lands Latest News in Telugu notice Smita Sabharwal smita sabharwal post

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.