हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Nithyananda : నిత్యానంద లీలలు… 20 మంది అరెస్ట్

Divya Vani M
Nithyananda : నిత్యానంద లీలలు… 20 మంది అరెస్ట్

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరోసారి వార్తల్లోకెక్కారు. గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన ఆయన, ఇప్పుడు బొలీవియాలో భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘కైలాస’ సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు నిత్యానంద అనుచరులు అక్కడ భూములను లీజుకు తీసుకునేందుకు పక్కా ప్రణాళిక వేసినట్లు సమాచారం.నిత్యానంద అనుచరులు స్థానిక తెగలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నించారు. వందల ఎకరాల భూమిని లీజుకు తీసుకోవాలని భావించగా, బొలీవియా ప్రభుత్వం అప్రమత్తమై ఈ వ్యవహారాన్ని అడ్డుకుంది.

Nithyananda నిత్యానంద లీలలు... 20 మంది అరెస్ట్
Nithyananda నిత్యానంద లీలలు… 20 మంది అరెస్ట్

కైలాసకు చెందిన 20 మందిని అధికారులు అరెస్టు చేసి స్వదేశాలకు పంపించారు.నిత్యానంద అనుచరులు ముందుగా కార్చిచ్చు సమయంలో సహాయ కార్యక్రమాలు నిర్వహించి స్థానిక ప్రజలకు మేలు చేసినట్లు నటించారు.ఆ తర్వాత అక్కడి భూములపై కన్నేశారు. ఒక తెగ నేతకు 2 లక్షల డాలర్లు చెల్లిస్తే, ఢిల్లీ పరిమాణానికి సమానమైన భూమిని 25 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. అయితే, నిత్యానంద అనుచరులు ఆ లీజును వెయ్యి సంవత్సరాలపాటు పొడిగించాలని కోరడంతో అసలు విషయం బయటపడింది.కైలాస ప్రతినిధులు బొలీవియా అధ్యక్షుడు లూయిస్ ఆర్స్‌తో ఫోటోలు దిగడం కూడా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై బొలీవియా మీడియా కథనం ప్రచురించడంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది.నిత్యానంద దేశం విడిచి పారిపోయిన తర్వాత ‘కైలాస’ అనే ప్రాంతాన్ని ఏర్పాటు చేశానని ప్రకటించారు. కానీ, అది ఎక్కడ ఉందనే దానిపై స్పష్టత లేదు. ఈక్వెడార్ సమీపంలో ఓ చిన్న దీవిని కొనుగోలు చేసి, దానికి ‘కైలాసం’ అని పేరు పెట్టినట్లు గతంలో నిత్యానంద వెల్లడించారు.నిత్యానంద మరోసారి వివాదాస్పదంగా మారారు. బొలీవియాలో భూముల కుంభకోణానికి పాల్పడిన అనుచరులపై చర్యలు తీసుకోవడంతో, ఆయన ప్లాన్ ఫెయిల్ అయినట్టే! మరి, ఈ కేసు ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

📢 For Advertisement Booking: 98481 12870