📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

New Primary Schools: రాష్ట్రంలో కొత్త కాలనీల్లో41 ప్రాథమిక పాఠశాలలు ప్రారంభం

Author Icon By Ramya
Updated: July 30, 2025 • 11:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

—- 1,565 అడ్మిషన్లు పొందిన విద్యార్థులు

New Primary Schools: హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాలనీల్లో ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయాలన్న ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 41 కొత్త ప్రాథమిక పాఠశాలలను (New primary schools) ఏర్పాటు చేశారు. 41 ప్రాథమిక పాఠశాలల్లో 1565 మంది విద్యార్థులు చేరినట్టు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను (Double bedroom houses) మంజూరు చేసిన నేపథ్యంలో పలు కాలనీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన కాలనీల్లో ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లా విద్యాధికారులు రాష్ట్రంలో అదనంగా 571 పాఠశాలలను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నట్టు వివరాలను పంపించారు. అనంతరం క్షేత్రస్థాయిలో పరిశీలించిన పాఠశాల విద్యశాఖ అధికారులు రాష్ట్రంలో 157 స్కూల్స్ ను ఏర్పాటు చేయవచ్చని సూచించారు. వెంటనే ప్రారంభించాలని పాఠశాల విద్య డైరక్టర్ కార్యాలయం నుంచి డీఈవోలను ఆదేశించడంతో.. కొత్తగా ఏర్పడిన కాలనీల్లో ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించారు. 41 పాఠశాలలను ప్రారంభించగా ఇప్పటి వరకు 1,565 మంది విద్యార్థులు చేరినట్టు అధికారులు చెబుతున్నారు.

కొత్తగా ఏర్పడిన కాలనీల్లో ఎందుకు ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేశారు?

డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కారణంగా ఏర్పడిన కొత్త కాలనీల్లో విద్యా అవసరాల కోసం పాఠశాలలను ఏర్పాటు చేశారు.

ఇప్పటివరకు ఎన్ని కొత్త ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించబడ్డాయి?

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 41 కొత్త ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించబడ్డాయి.

Read Hindi News : hindi.vaartha.com

Read also: Engineering College: ఇంజినీరింగ్ కాలేజీల ప్రిన్సిపాళ్లతో ఫీజుల నిర్ధారణ అధికారుల కమిటీ భేటీ

Breaking News government schools latest news New Colonies primary schools Revanth Reddy Telangana Education Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.