हिन्दी | Epaper
పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

ఏపీలో కొత్త మద్యం విధానం.. తెలంగాణ రాబడికి దెబ్బ

Sudheer
ఏపీలో కొత్త మద్యం విధానం.. తెలంగాణ రాబడికి దెబ్బ

ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న కొత్త మద్యం విధానం తెలంగాణ రాబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. లిక్కర్ ధరలు తగ్గడంతో ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దు కలిగిన తెలంగాణ జిల్లాల్లో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ప్రభావం డిసెంబర్ నెలలోనే స్పష్టంగా కనిపించిందని సమాచారం.

సరిహద్దు ప్రాంతాలైన నాగర్ కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, నల్గొండ, గద్వాల్ జిల్లాల్లో మద్యం అమ్మకాలు తగ్గాయి. డిసెంబర్ నెలలోనే ఈ ప్రభావం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి సుమారు రూ.40 కోట్ల ఆదాయం నష్టపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇది సమీప భవిష్యత్తులో తెలంగాణ రాబడిపై మరింత ప్రభావం చూపే అవకాశముంది.

ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు సుమారు రూ.300 కోట్ల వరకు ఆదాయం తగ్గవచ్చని తెలుస్తోంది. సరిహద్దు జిల్లాల్లో ప్రజలు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి మద్యం కొనుగోలు చేయడం ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ఈ ధర తేడా ప్రజలను తమ అవసరాల కోసం పొరుగు రాష్ట్రాలకు ఆకర్షిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యపై చర్చించాలని, ప్రత్యేక చర్యలు చేపట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అమలు చేసి, మద్యం అమ్మకాలపై నిఘా పెట్టడం అవసరమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీని ద్వారా ఆదాయం నష్టాన్ని కొంతమేర అదుపు చేయవచ్చని నిపుణులు అంటున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870