📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Breaking News – Lookout Notice : శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాపై లుకౌట్ నోటీసు

Author Icon By Sudheer
Updated: September 5, 2025 • 8:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై ముంబై పోలీసులు లుకౌట్ నోటీసు (Lookout notice issued against Shilpa Shetty, Raj Kundra) జారీ చేశారు. రూ. 60 కోట్ల ఆర్థిక మోసం కేసులో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్’ అనే తమ సంస్థ విస్తరణ కోసం తన వద్ద నుంచి ఈ డబ్బును తీసుకున్నారని, అయితే దానిని వ్యక్తిగత ఖర్చులకు వాడుకున్నారని దీపక్ కొఠారి అనే వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీపక్ కొఠారి తన ఫిర్యాదులో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులు 2015 నుంచి 2023 మధ్య కాలంలో ఈ డబ్బును తీసుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా, వారు తీసుకున్న డబ్బును అప్పుగా చూపి, పన్ను ఆదా కోసం పెట్టుబడిగా మార్చుకున్నారని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

ఈ లుకౌట్ నోటీసుతో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దేశం విడిచి వెళ్లే అవకాశం లేదు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు వారికి నోటీసులు పంపినట్లు సమాచారం. రూ. 60 కోట్ల మోసం ఆరోపణలు బాలీవుడ్ వర్గాల్లో కలకలం సృష్టించాయి. ఈ కేసు దర్యాప్తులో ఇంకా ఏఏ విషయాలు వెలుగులోకి వస్తాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

https://vaartha.com/we-will-target-those-countries-putin/international/542091/

Google News in Telugu Lookout Notice raj kundra Shilpa Shetty

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.