📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

KTR vs Surekha : పరువు నష్టం కేసు విచారణ వాయిదా

Author Icon By Sudheer
Updated: October 30, 2024 • 1:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మంత్రి కొండా సురేఖపై పెట్టిన పరువునష్టం దావాపై కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణను నవంబర్ 13కు వాయిదా వేయడం జరిగింది. నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో, ఇన్ఛార్జి జడ్జి విచారణ తేదీని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే, నాగ చైతన్య-సమంత విడాకులపై వ్యాఖ్యలు చేస్తూ, కేటీఆర్ పేరు ప్రస్తావించడమే తన పరువుకు నష్టం కలిగించిందని కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ పరువునష్టం దావా వేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వివాదం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసు రాష్ట్ర రాజకీయాల్లో మరింత హిట్ పెరిగేలా చేసింది.

defamation case KTR vs Surekha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.