📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Isro -LVM3-M5 Rocket : ఇస్రో దేశ ప్రజలను గర్వపడేలా చేస్తోంది – మోదీ

Author Icon By Sudheer
Updated: November 2, 2025 • 9:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోసారి తన ప్రతిభను చాటుకుంది. దేశ అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03 ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టడంలో శాస్త్రవేత్తలు ఘన విజయం సాధించారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైన వెంటనే దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ ఊరింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భారత అంతరిక్ష రంగం ప్రతి విజయంతో దేశ ప్రజలకు గర్వకారణంగా మారుతుందన్నారు.

Latest News: Gujarat Crime: అన్నను చంపిన 15 ఏళ్ల బాలుడు.. ఆపై గర్భవతి వదినపై హత్యాచారం

ప్రధాని తన ట్వీట్‌లో, “మన సైంటిస్టుల ప్రతిభ, కృషి వల్ల అంతరిక్ష రంగం నూతన ఆవిష్కరణలకు, సాంకేతిక విప్లవాలకు పర్యాయపదంగా మారింది. ఈ విజయాలు కేవలం శాస్త్రంలోనే కాదు, దేశ అభివృద్ధి దిశలోనూ గొప్ప ముందడుగు. ఇలాంటి ప్రాజెక్టులు కోట్లాది భారతీయుల జీవితాలను సాంకేతికంగా సాధికారత కల్పిస్తున్నాయి” అని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలలో ఉత్సాహం నింపాయి.

CMS-03 ఉపగ్రహం ద్వారా దేశ కమ్యూనికేషన్ నెట్‌వర్క్ మరింత బలపడనుంది. ఈ ఉపగ్రహం భారత్‌లోని అన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా దూరప్రాంతాలకు వేగవంతమైన టెలికమ్యూనికేషన్, ప్రసార సేవలను అందించడంలో సహాయపడనుంది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఈ ఉపగ్రహం ఇస్రో నైపుణ్యాన్ని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పిందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధాని మోదీ ప్రోత్సాహంతో భారత్ అంతరిక్ష పరిశోధనలో కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని శాస్త్రవేత్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Google News in Telugu Isro -LVM3-M5 Isro -LVM3-M5 Rocket Latest News in Telugu modi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.