📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Weather : ఇది వర్షాకాలమా? ఎండాకాలమా?

Author Icon By Sudheer
Updated: July 16, 2025 • 8:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ (Weather ) పరిస్థితులు ఊహించని మలుపులు తీసుకుంటున్నాయి. మే నెల చివరిలో రుతుపవనాలు రాష్ట్రాల్లోకి ప్రవేశించినప్పటికీ, వాటి ప్రభావం తక్కువగానే కనిపిస్తోంది. ఆరు నెలల కరువైన ఎండాకాలం ముగిశిందనుకుంటే… వర్షాకాలం కూడా ఆశించినంతగా తమ ప్రభావాన్ని చూపకపోవడంతో ప్రజల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. వేసవి తాపం కొనసాగుతుండటంతో “ఇది వర్షాకాలమా? లేక ఎండాకాలమా?” అనే సందేహం తలెత్తుతోంది.

రుతుపవనాల ప్రవేశం తరువాత పరిస్థితి నిరాశజనకమే

రుతుపవనాలు మే చివర్లో ప్రవేశించిన తర్వాత తొలి నాలుగు రోజులు మంచి వర్షాలు కురిశాయి. కానీ ఆ తరువాత వర్షాలు నిలిచిపోయాయి. జూన్ నెల మొత్తం గడిచినా వర్షాల తడిప్ప తక్కువగానే ఉంది. ఇప్పుడూ జూలై మద్యలో ఉన్నా… కేవలం అడపాదడపా తేలికపాటి వర్షాలు తప్ప భారీ వర్షాలు లేకపోవడం వల్ల వర్షాకాలం ప్రాముఖ్యత పూర్తిగా కనిపించకపోగా, ఎండలు మాత్రం మళ్లీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

వాతావరణ మార్పుల ప్రభావమేనంటున్న నిపుణులు

వాతావరణ నిపుణుల వివరాల ప్రకారం.. భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో రుతుపవనాల దిశ, ధోరణుల్లో అసాధారణ మార్పులు సంభవిస్తున్నాయని చెబుతున్నారు. సముద్ర ఉష్ణోగ్రతల్లో మార్పులు, ఎల్నినో ప్రభావం వంటి వాటితో వర్షాకాలంలో కూడా ఎండలు కొనసాగడం సాధారణమైపోతుందన్నారు. వర్షాల కొరత వల్ల వ్యవసాయంపై ప్రభావం పడే అవకాశం ఉందని, తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Read Also : AP : 21న ప్రైవేట్ కాలేజీల బంద్ కు పిలుపు

weather Weather Report

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.