📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అయ్యప్ప భక్తుల కోసం IRCTC రైలు

Author Icon By Sudheer
Updated: October 22, 2024 • 10:07 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

IRCTC తొలిసారిగా అయ్యప్ప భక్తుల కోసం భారత్ గౌరవ్ రైలును ప్రవేశపెట్టింది. ఈ రైలు శబరిమల, చొట్టనిక్కర భగవతీ దేవి ఆలయాలను సందర్శించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తోంది. ఈ రైలు నవంబర్ 16న ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ నుండి బయలుదేరుతుంది.

ఈ రైలు నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు స్టేషన్లలో ఆగుతుంది, అందువల్ల ఈ స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కవచ్చు.

ఈ యాత్ర మొత్తం 5 పగళ్లు, 4 రాత్రులు ఉంటుంది, రోడ్డు రవాణాతో పాటు ప్రయాణికులకు టీ, టిఫిన్, లంచ్, డిన్నర్ సౌకర్యాలు కూడా ఉంటాయి.

చార్జీలు చూస్తే..

స్లీపర్ కేటగిరీ: రూ. 11,475
థర్డ్ AC కేటగిరీ: రూ.18,790

Bharat Gaurav Tourists train IRCTC Lord Ayyappa Temple Sabarimala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.