हिन्दी | Epaper
నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

Nara Lokesh : 10 నెలల్లో రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు – లోకేశ్

Sudheer
Nara Lokesh : 10 నెలల్లో రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు – లోకేశ్

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. గత 10 నెలల్లో రాష్ట్రానికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆర్థిక, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. విశాఖపట్నం బీచ్ రోడ్డులో తాజ్ వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో కొత్త హోటల్, ఆఫీస్ టవర్ నిర్మాణానికి ఆయన తల్లి నారా భువనేశ్వరి తో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.

గత పాలకుల విధ్వంసక విధానం – లోకేశ్ విమర్శలు

ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, గత పాలకులు తమ విధ్వంసక విధానాల వల్ల వ్యాపార వాతావరణానికి తీవ్ర నష్టం కలిగించారని లోకేశ్ ఆరోపించారు. పెట్టుబడిదారులను ఆకర్షించాల్సిన సమయంలో, అనేక కంపెనీలను రాష్ట్రం నుండి వెళ్లిపోనిచేశారని వ్యాఖ్యానించారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం పారిశ్రామిక వృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తూ, కొత్త కంపెనీలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తోందని అన్నారు.

Nara Lokesh విద్యా వ్యవస్థలో కీలక నిర్ణయం తీసుకున్న మంత్రి నారా లోకేశ్

విశాఖను ఐటీ హబ్‌గా అభివృద్ధి

విశాఖపట్నాన్ని ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని లోకేశ్ వెల్లడించారు. ఈ దిశగా ఇప్పటికే అనేక కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, తద్వారా రాబోయే ఐదేళ్లలో 5 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తయితే, ఏపీ ఐటీ రంగంలో అగ్రగామిగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పెట్టుబడులు – అభివృద్ధికి బలమైన అడుగు

ఏపీకి పెద్ద మొత్తంలో పెట్టుబడులు రాకతో రాష్ట్ర అభివృద్ధికి మంచి అవకాశాలు ఏర్పడ్డాయని లోకేశ్ అభిప్రాయపడ్డారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం ఉదారంగా విధానాలు అమలు చేస్తోందని, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు మరింత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పెద్ద పెద్ద కంపెనీలు, హోటల్స్, ఐటీ ఫార్మ్స్ ఏర్పడటం వల్ల రాష్ట్రం ఆర్థికంగా మరింత పురోగమిస్తుందని అన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్!

నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్!

పరకామణి వ్యవహారంపై సీఐడీ పరిశీలనకు కోర్టు ఆదేశం

పరకామణి వ్యవహారంపై సీఐడీ పరిశీలనకు కోర్టు ఆదేశం

AI డిమాండ్ కు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది – నారా లోకేశ్

AI డిమాండ్ కు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది – నారా లోకేశ్

సంక్రాంతి సెలవులకు ముందు FA-3 పరీక్షలు

సంక్రాంతి సెలవులకు ముందు FA-3 పరీక్షలు

డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రాభివృద్ధి – కిషన్

డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రాభివృద్ధి – కిషన్

నువ్వు మీ పెద్ద నాయకుడివేమో ..బయట కాదు జగన్ పై బాబు సెటైర్లు

నువ్వు మీ పెద్ద నాయకుడివేమో ..బయట కాదు జగన్ పై బాబు సెటైర్లు

కృష్ణా తీరంలో వేదాంత ఆన్షార్ బావులకు గ్రీన్ సిగ్నల్

కృష్ణా తీరంలో వేదాంత ఆన్షార్ బావులకు గ్రీన్ సిగ్నల్

2025–26లో బీసీ విద్యార్థులకు ₹90.50 కోట్ల స్కాలర్‌షిప్ మంజూరు

2025–26లో బీసీ విద్యార్థులకు ₹90.50 కోట్ల స్కాలర్‌షిప్ మంజూరు

విశాఖ వద్ద ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు
1:07

విశాఖ వద్ద ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు

తిరుపతిలో జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం

తిరుపతిలో జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం

పుంగనూరులో కూటమి పాలనపై పెద్దిరెడ్డి విమర్శల వర్షం

పుంగనూరులో కూటమి పాలనపై పెద్దిరెడ్డి విమర్శల వర్షం

సోషల్ మీడియా దుర్వినియోగంపై చంద్రబాబు హెచ్చరిక

సోషల్ మీడియా దుర్వినియోగంపై చంద్రబాబు హెచ్చరిక

📢 For Advertisement Booking: 98481 12870