📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Indus Waters : 4 భారత రాష్ట్రాలకు సింధు జలాలు!

Author Icon By Sudheer
Updated: May 10, 2025 • 7:53 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సింధు నదీ జలాలు పాకిస్థాన్‌కు వెళ్లేలా ఉన్న ప్రవాహాన్ని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టింది. ఈ చర్యల ద్వారా ఆ నీటిని దేశంలోని అవసరాలకే వినియోగించేందుకు భారత్ యోచిస్తోంది. అందులో భాగంగా సింధు జలాలను దేశంలోని నాలుగు రాష్ట్రాలకు మళ్లించనున్నట్లు సమాచారం.

ఈ నాలుగు రాష్ట్రాలకూ లబ్ది

ఈ నాలుగు రాష్ట్రాలు రాజస్థాన్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ సింధు జలాల లబ్ధిదారులుగా మారనున్నాయి. ఈ రాష్ట్రాల్లో సాగునీటి అవసరాలు, తాగునీటి వినియోగం, పరిశ్రమల అవసరాల కోసం ఈ జలాలను వినియోగించాలనే ఉద్దేశంతో కేంద్రం ముందుకు వెళుతోంది. పాక్‌పై నీటి ఆధిపత్యం సాధించే దిశగా ఇది కీలకమైన అడుగుగా పరిగణించబడుతోంది.

జలాల మళ్లింపునకు అవసరమైన మౌలిక సదుపాయాలు

ఇక ఈ జలాల మళ్లింపునకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేంద్ర జలశక్తి శాఖ ఇప్పటికే పని మొదలుపెట్టింది. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులను చేపట్టి, నీటి ప్రవాహ మార్గాలను మారుస్తూ, కొత్త కాలువలు, బ్యారేజీలు నిర్మించే పనులు వేగవంతంగా జరగనున్నాయి. దీనివల్ల పాకిస్థాన్‌కు ఒకింత ఒత్తిడి పెరగనుండగా, భారత్ నీటి పరంగా తమ హక్కును వినియోగించుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.

Read Also : India – Pakistan War : దద్దరిల్లుతున్న జమ్మూకశ్మీర్

Google News in Telugu india - Pakistan india - Pakistan war sindhu water

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.