📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

India – Pakistan War : మా ఎయిర్వేస్లపై భారత్ దాడి చేసింది – పాక్

Author Icon By Sudheer
Updated: May 10, 2025 • 7:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధ స్థాయికి చేరుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం, భారత్ పాకిస్థాన్‌లోని మూడు ప్రధాన ఎయిర్‌బేసులపై దాడికి దిగినట్లు పాక్ మిలిటరీ వర్గాలు తెలిపాయని ‘Reuters’ వార్తా సంస్థ పేర్కొంది. రావల్పిండీలోని నూరాఖాన్ ఎయిర్‌బేస్‌తో పాటు మురిద్, షార్కోట్ ఎయిర్‌బేస్‌లపై భారత వైమానిక దళం భీకర దాడులు చేసినట్లు వెల్లడించారు. ఈ దాడులతో పాక్ వైమానిక శక్తికి భారీ దెబ్బతగిలినట్టు అక్కడి వర్గాలు పేర్కొంటున్నాయి.

పాక్ మిస్సైళ్లతో దాడులు

ఇక మరోవైపు, పాక్ కూడా మౌలిక స్థాపనలపై దాడులకు దిగింది. భారత దేశంలోని పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని పలు నగరాలపై పాక్ మిస్సైళ్లతో దాడులు చేసినట్లు ‘రిపబ్లిక్ టీవీ’ వెల్లడించింది. మిస్సైల్ దాడుల వల్ల పలు ప్రాంతాల్లో భవనాలు ధ్వంసమయ్యాయని, ప్రజలకు గాయాలు అయ్యాయని సమాచారం. భారత భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉండి పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.

పాకిస్థాన్ ఎయిర్‌స్పేస్‌ను మూసివేత

భారత్ వైమానిక దాడులకు స్పందనగా పాకిస్థాన్ తన ఎయిర్‌స్పేస్‌ను తాత్కాలికంగా మూసివేసింది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న వేళ, ఇరుదేశాల ప్రభుత్వాలు సైనిక స్థాయిలో ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నాయి. ఈ పరిణామాలు గమనిస్తున్న ప్రపంచ దేశాలు శాంతి పిలుపునిస్తుండగా, యుద్ధ భీకర దృశ్యాలు సరిహద్దుల్లో ముసురుకుంటున్నాయి.

Read Also : Airports : దేశంలో 32 ఎయిర్పోర్టులు మూసివేత

Google News in Telugu India attack Pakistan Pakistan airways

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.