हिन्दी | Epaper

Indus Waters Treaty : సింధు జలాల ఒప్పందం రద్దు.. పాక్కు తేల్చిచెప్పిన భారత్

Sudheer
Indus Waters Treaty : సింధు జలాల ఒప్పందం రద్దు.. పాక్కు తేల్చిచెప్పిన భారత్

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్థాన్‌తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 1960లో ఇరు దేశాల మధ్య జరిగిన ఈ ఒప్పందాన్ని ఇప్పటివరకు గౌరవిస్తూ వచ్చిన భారత్, సరిహద్దు ఉగ్రవాదానికి పాక్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. దీనికి కొనసాగింపుగా జలవనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, పాకిస్థాన్‌కు లేఖ రాసి ఒప్పంద రద్దును తక్షణమే అమల్లోకి తీసుకువస్తున్నట్లు తెలియజేశారు.

పాకిస్థాన్ వ్యవహరిస్తున్న మొండితనం

ఈ నిర్ణయానికి ప్రధాన కారణం పాకిస్థాన్ వ్యవహరిస్తున్న మొండితనం అని భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సింధు జలాల ఒప్పందం కింద జరిగే సంప్రదింపుల కోసం పలు మార్లు విజ్ఞప్తులు చేసినా, పాక్ వాటిని పట్టించుకోకపోవడం భారత్‌ను అసహనానికి గురిచేసింది. అంతేకాదు, ఒప్పందాన్ని అమలు చేయాల్సిన సమయంలో తగిన విధంగా స్పందించకపోవడం, నిరంతరం ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రోత్సాహం ఇవ్వడం వల్ల ఈ స్థాయికి వచ్చామని వివరించారు.

సింధు జలాల ఒప్పందాన్ని భారత్ వదులుకోవడం చిన్న విషయం కాదు

ఇప్పటి వరకు అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన సింధు జలాల ఒప్పందాన్ని భారత్ వదులుకోవడం చిన్న విషయం కాదు. కానీ, దేశ భద్రతకు సంబంధించి ఏ విషయంలో అయినా రాజీ పడబోమన్న సంకేతాన్ని ఈ నిర్ణయం ద్వారా భారత్ ఇచ్చింది. ఇకపై సింధు నదిపై ఉన్న జలవనరుల వినియోగంపై భారత్ పూర్తిగా తన ఆధిక్యతను వినియోగించుకునే అవకాశం ఉంది. ఇది రెండు దేశాల సంబంధాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870