हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Indus Waters Treaty : సింధు జలాల ఒప్పందం రద్దు.. పాక్కు తేల్చిచెప్పిన భారత్

Sudheer
Indus Waters Treaty : సింధు జలాల ఒప్పందం రద్దు.. పాక్కు తేల్చిచెప్పిన భారత్

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్థాన్‌తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 1960లో ఇరు దేశాల మధ్య జరిగిన ఈ ఒప్పందాన్ని ఇప్పటివరకు గౌరవిస్తూ వచ్చిన భారత్, సరిహద్దు ఉగ్రవాదానికి పాక్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. దీనికి కొనసాగింపుగా జలవనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, పాకిస్థాన్‌కు లేఖ రాసి ఒప్పంద రద్దును తక్షణమే అమల్లోకి తీసుకువస్తున్నట్లు తెలియజేశారు.

పాకిస్థాన్ వ్యవహరిస్తున్న మొండితనం

ఈ నిర్ణయానికి ప్రధాన కారణం పాకిస్థాన్ వ్యవహరిస్తున్న మొండితనం అని భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సింధు జలాల ఒప్పందం కింద జరిగే సంప్రదింపుల కోసం పలు మార్లు విజ్ఞప్తులు చేసినా, పాక్ వాటిని పట్టించుకోకపోవడం భారత్‌ను అసహనానికి గురిచేసింది. అంతేకాదు, ఒప్పందాన్ని అమలు చేయాల్సిన సమయంలో తగిన విధంగా స్పందించకపోవడం, నిరంతరం ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రోత్సాహం ఇవ్వడం వల్ల ఈ స్థాయికి వచ్చామని వివరించారు.

సింధు జలాల ఒప్పందాన్ని భారత్ వదులుకోవడం చిన్న విషయం కాదు

ఇప్పటి వరకు అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన సింధు జలాల ఒప్పందాన్ని భారత్ వదులుకోవడం చిన్న విషయం కాదు. కానీ, దేశ భద్రతకు సంబంధించి ఏ విషయంలో అయినా రాజీ పడబోమన్న సంకేతాన్ని ఈ నిర్ణయం ద్వారా భారత్ ఇచ్చింది. ఇకపై సింధు నదిపై ఉన్న జలవనరుల వినియోగంపై భారత్ పూర్తిగా తన ఆధిక్యతను వినియోగించుకునే అవకాశం ఉంది. ఇది రెండు దేశాల సంబంధాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870