हिन्दी | Epaper
రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు

Ponds : చెరువులను చెరబడితే తాట తీస్తా – సీఎం రేవంత్ రెడ్డి

Sudheer
Ponds : చెరువులను చెరబడితే తాట తీస్తా – సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) చెరువులు, నాలాల కబ్జాలపై కఠిన వైఖరి ఎత్తుకున్నారు. “చెరువులను చెరబెట్టేవారికి తాట తీస్తాం” అంటూ స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు. రాష్ట్రంలో చెరువులు, నదులు, నాలాల పరిరక్షణకే ప్రాధాన్యం ఇస్తున్నామని, ఈ క్రమంలో మూసీ పునరుద్ధరణ కీలక లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. హైదరాబాదుకు ప్రాణాధారమైన మూసీ ఒకప్పుడు పుష్కలంగా ప్రవహించే నది కాగా, నేడు మురికితో నిండిన కూపంగా మారిపోవడం బాధాకరమని సీఎం వ్యాఖ్యానించారు.

మూసీ పునరుద్ధరణతో పాటు చెరువులు, కుంటల కబ్జాలను తొలగించడం, మురుగు నీటి సమస్యలను పరిష్కరించడం, నదులలో సహజ ప్రవాహాన్ని పునరుద్ధరించడం వంటి అంశాలపై ప్రభుత్వం కఠినంగా పనిచేస్తోంది. “ఏ ప్రాంతంలో నదులు ఉంటాయో ఆ ప్రాంతంలో అభివృద్ధి ఉంటుందని చరిత్ర చెబుతోంది” అని సీఎం పేర్కొన్నారు. నదులను శుభ్రం చేయడం, చెరువులను పునరుద్ధరించడం కేవలం పర్యావరణ పరిరక్షణకే కాకుండా, ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాలకు కూడా అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు.

News telugu: Thaman-గేమ్ చేంజర్ వివాదంపై స్పందించిన తమన్

మూసీ శుభ్రత, చెరువుల రక్షణ కేవలం ప్రభుత్వంతోనే సాధ్యంకాదు; ప్రజల సహకారం తప్పనిసరి. పచ్చని పర్యావరణం, స్వచ్ఛమైన నీటి వనరులు ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకే ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలకు ప్రతి పౌరుడు తోడ్పాటు అందించాలని, కబ్జాలు, కాలుష్యానికి వ్యతిరేకంగా ముందడుగు వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ విధంగా నదులు, చెరువులు పునరుజ్జీవనం పొందితే తెలంగాణ మరింత అభివృద్ధి దిశగా పయనిస్తుందని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870