📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Heavy Rain : రాయలసీమలో భారీ వర్షాలు

Author Icon By Sudheer
Updated: October 10, 2025 • 8:03 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాయలసీమ ప్రాంతం మళ్లీ భారీ వర్షాల ప్రభావానికి లోనవుతోంది. ముఖ్యంగా కడప జిల్లా పులివెందుల పట్టణంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. రోడ్లపై నీరు నిలిచిపోయి వాహనాల రాకపోకలు తీవ్రంగా అంతరాయం కలిగించాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోయి, పలు వాణిజ్య సంస్థలు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షం తీవ్రతతో పులివెందుల పట్టణం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు.

Police Jobs : త్వరలో ఏపీలో 11,000+ పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్?

ఇక అన్నమయ్య జిల్లాలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. నిన్న రాత్రి నుండి కురుస్తున్న వానలతో చిన్న వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రైతులు ఈ వర్షాలతో కొంత ఊరట పొందినప్పటికీ, తక్కువ ఎత్తున్న పంట పొలాలు నీటమునిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పలు గ్రామాల రహదారులు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. రహదారి మధ్యలో గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సేవల విభాగాలు హెచ్చరికలు జారీ చేసి, ప్రజలు బయటకు వెళ్లడాన్ని మానుకోవాలని సూచిస్తున్నాయి.

News telugu

వాతావరణ శాఖ ప్రకారం, ఈ వర్షాలు ద్రోణి ప్రభావం కారణంగా కొనసాగుతున్నాయని తెలిపింది. రాబోయే మూడు రోజులు రాయలసీమతో పాటు ఉత్తర ఆంధ్రాలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, అనంతపురం, కడప, సత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని సూచించారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, విద్యుత్ తీగల సమీపంలో ఉండరాదని, నీటితో నిండిన రోడ్లపై ప్రయాణం చేయకుండా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో, అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Google News in Telugu Rains Rayalaseema

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.