हिन्दी | Epaper
మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్: భారతదేశాన్ని నిర్వచించిన శకంపై మంత్రముగ్ధులను చేసే కథనం..

sumalatha chinthakayala
ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్: భారతదేశాన్ని నిర్వచించిన శకంపై మంత్రముగ్ధులను చేసే కథనం..

హైదరాబాద్‌: ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ అనేది 1944 -1947 మధ్య కాలంలోని గందరగోళ సంవత్సరాలను ఎంతో లోతుగా, సున్నితత్వంతో విశ్లేషిస్తుంది. భారతదేశ స్వాతంత్ర్య ప్రయాణం యొక్క గ్రిప్పింగ్ మరియు ఎమోషనల్ రీటెల్లింగ్‌ను అందిస్తుంది. నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన ఈ ధారావాహిక ఆధునిక భారతదేశాన్ని తీర్చిదిద్దిన రాజకీయ కుట్రలు, వ్యక్తిగత త్యాగాలు, సైద్ధాంతిక సంఘర్షణలను అన్వేషించడానికి చరిత్ర, నాటకీయత, యాక్షన్ లను మిళితం చేస్తుంది.

ఈ షో బలం అంతా కూడా దీని సమతుల్య కథనంలో ఉంది. ఇది నెహ్రూ, గాంధీ, పటేల్, మౌంట్ బాటన్ వంటి కీలక వ్యక్తులను సాధారణ మనుషులుగా మారుస్తుంది, అదే సమయంలో భారతదేశ భవిష్యత్తు కోసం వారి విరుద్ధమైన దృక్పథాలను చిత్రీకరిస్తుంది. నెహ్రూ ఆధునికవాద ఆశయాలు, గాంధీ అచంచల ఆదర్శ వాదం, పటేల్ వ్యావహారికసత్తావాదం సూక్ష్మ వివరాలతో ప్రదర్శించబడ్డాయి. అవి వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

ఈ షో లో నటుల నటన అసాధారణమైంది. సిధాంత్ గుప్తా నెహ్రూ పాత్రలో జీవించారు. చిరాగ్ వోహ్రా సాధి కారికతతో కూడిన నటనతో గాంధీ పాత్రకు జీవం పోశారు. సర్దార్ పటేల్‌గా రాజేంద్ర చావ్లా, జిన్నాగా ఆరిఫ్ జకారియా ఆ పాత్రలల తీవ్రతకు అద్దం పట్టారు. అదేవిధంగా ల్యూక్ మెక్‌గిబ్నీ, కార్డెలియా బుగేజా మౌంట్ బాటెన్ గా, లేడీ మౌంట్ బాటెన్ గా మెరిసిపోయారు.

సూక్ష్మ వివరాలతో రూపొందించిన సెట్‌ల నుండి లీనమయ్యే దుస్తుల వరకు, ఎలాంటి నిర్మాణపరమైన తప్పిదాలు లేకుండా ఈ షో 1940ల కాలాన్ని పునఃసృష్టించింది. గాంధీ-జిన్నా చర్చలు, విభజనకు పునాది వేయడం వంటి కీలక సంఘటనలను కవర్ చేసే వేగవంతమైన కథనాన్ని అద్వానీ దర్శకత్వం అందించింది. ప్రతి సందర్భాన్ని ప్రభావవంతంగా తీర్చిదిద్దింది. ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అనేది చారిత్రక నాటకం కంటే ఎక్కువ – ఇది త్యాగం, ఐక్యతల కాలాతీత థీమ్‌లతో ప్రతిధ్వనించే సినిమాటిక్ విజయం. భారతదేశాన్ని నిర్వచించిన యుగం ప్రామాణిక, లోతైన చిత్రీకరణను కోరుకునే వారు తప్పక చూడవలసింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎన్సీపీ విలీనంపై శరద్‌ పవార్ కీలక వ్యాఖ్యలు

ఎన్సీపీ విలీనంపై శరద్‌ పవార్ కీలక వ్యాఖ్యలు

అప్పుడు మోనాలిసా..ఇప్పుడు ఏసీపీ వసుంధర..సోషల్ మీడియా లో ట్రేండింగ్

అప్పుడు మోనాలిసా..ఇప్పుడు ఏసీపీ వసుంధర..సోషల్ మీడియా లో ట్రేండింగ్

జనసేన MLA శ్రీధర్ పై NHRCకి వీణ ఫిర్యాదు

జనసేన MLA శ్రీధర్ పై NHRCకి వీణ ఫిర్యాదు

ఏపీ లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
0:28

ఏపీ లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

గ్రూప్‌-1తో అక్క, గ్రూప్‌-2తో చెల్లి ప్రతిభ.. రాష్ట్రానికే ఆదర్శం

గ్రూప్‌-1తో అక్క, గ్రూప్‌-2తో చెల్లి ప్రతిభ.. రాష్ట్రానికే ఆదర్శం

బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్!

బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్!

పుతిన్ గ్రీన్ సిగ్నల్? ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ షాక్!

పుతిన్ గ్రీన్ సిగ్నల్? ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ షాక్!

సునేత్రా పవార్ డిప్యూటీ సీఎం! మహారాష్ట్రలో కొత్త చరిత్ర?

సునేత్రా పవార్ డిప్యూటీ సీఎం! మహారాష్ట్రలో కొత్త చరిత్ర?

కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ

కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ

ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి

ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం

సరికొత్త రికార్డు క్రియేట్ చేయనున్న నిర్మలమ్మ

సరికొత్త రికార్డు క్రియేట్ చేయనున్న నిర్మలమ్మ

📢 For Advertisement Booking: 98481 12870