📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

సీపీఎం ఏపీ కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక

Author Icon By sumalatha chinthakayala
Updated: February 3, 2025 • 5:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి: భారత కమ్యూనిస్టు మార్కిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా తిరిగి వి.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. నెల్లూరులో 27వ ఏపీ రాష్ట్ర మహాసభలలో నూతన రాష్ట్ర కార్యదర్శిగా వి. శ్రీనివాస్ రావు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక 49 మందితో కూడిన నూతన రాష్ట్ర కమిటీని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మరోవైపు 15 మందితో నూతన కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకున్నారు.

రాష్ట్ర కమిటీ సభ్యులు వీరే :

వి. శ్రీనివాసరావు
వై. వెంకటేశ్వరరావు
సిహెచ్ బాబురావు
కె. ప్రభాకరరెడ్డి
డి.రమాదేవి
బి. తులసీదాస్
వి. వెంకటేశ్వర్లు
కె. లోకనాధం
కిల్లో సురేంద్ర
కె. సుబ్బరావమ్మ
వి.రాంభూపాల్
వి. ఉమామహేశ్వరరావు
వి. కృష్ణయ్య
దడాల సుబ్బారావు
జె. జయరాం
కె. ధనలక్ష్మీ
ఎ.వి.నాగేశ్వరరావు
ఆండ్ర మాల్యాద్ధి
యం. సూర్యారావు
వై. అచ్యుతరావు
లక్ష్మణరావు
కె. హరికిషోర్
ప్రసాద్
కె. ఉమామహేశ్వరరావు
కె. శ్రీదేవి
యం.జగ్గునాయుడు
పి. అప్పలనర్స
బి. బలరాం
ఎ రవి
వై. నర్సింహారావు
డి.వి కృష్ణ
డి. కాశీనాథ్
జి. విజయ్ కుమార్
మూలం రమేష్
డి. గౌస్ దేశాయ్
పి. నిర్మల
టి. రమేష్ కుమార్
యం. భాస్కరయ్య – రాష్ట్ర కేంద్రం
ఎ. అశోక్ – రాష్ట్ర కేంద్రం
బి కిరణ్ (ఎఎస్ఆర్ రంపచోడవరం)
వి. సావిత్రి – అనంతపురం
కె. గంగునాయుడు – పార్వతీపురం మన్యం
బి. పద్మ – విశాఖపట్నం
జి. కోటేశ్వరరావు – అనకాపల్లి
జెఎన్ వి గోపాలన్ – పశ్చిమ గోదావరి జిల్లా
మొడియం నాగమణి – ఏలూరు
వై. నేతాజీ – గుంటూరు
ఎస్.కె మాబూ – ప్రకాశం
ఒ. నల్లప్ప- అనంతపురం
కో ఆప్షన్ (నెల్లూరు)

రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా వెంకటేశ్వరరావు, బాబురావు, ప్రభాకర్ రెడ్డి, రమాదేవి, తులసీదాస్, వెంకటేశ్వర్లు, లోకనాథం, సురేంద్ర, సుబ్బరావమ్మ, రాంభూపాల్, ఉమా మహేశ్వర్ రావు, బలరాం, మూలం రమేష్, ఏవీ నాగేశ్వరరావులను ఎంపిక చేశారు. వీరిలో ఏవీ నాగేశ్వరరావు, బి.బలరాంను కొత్తగా కార్యదర్శిగా వర్గంలోకి తీసుకున్నారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలు సాగించే పార్టీగా ఉన్న సీపీఎం.. తన ప్రజా సంఘాలతో మరింత ఉధృతంగా ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు సిద్ధం అవుతోంది.

నూతన కార్యవర్గం :

వి. శ్రీనివాసరావు
వై. వెంకటేశ్వరరావు
సిహెచ్ బాబురావు
కె. ప్రభాకరరెడ్డి
డి.రమాదేవి
బి. తులసీదాస్
వి. వెంకటేశ్వర్లు
కె. లోకనాధం
కిల్లో సురేంద్ర
కె. సుబ్బరావమ్మ
వి.రాంభూపాల్
వి. ఉమామహేశ్వరరావు
బి. బలరాం
ఎ.వి.నాగేశ్వరరావు
మూలం రమేష్

Ap CPM AP Secretary Nellore Srinivasa Rao

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.