📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

మ్యూజికల్ నైట్ కు టికెట్ కొని హాజరైన సీఎం చంద్రబాబు

Author Icon By Sudheer
Updated: February 15, 2025 • 11:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన యుఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఈవెంట్ ద్వారా తలసేమియా బాధితులకు నిధులు సేకరించాలనే లక్ష్యాన్ని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమం ద్వారా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తన నేతృత్వాన్ని మరింత రుజువు చేసుకున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ సేవా గుణాన్ని కొనసాగిస్తూ ట్రస్ట్ సమర్థవంతంగా నడుపుతున్నారని అన్నారు.

ఈ కార్యక్రమానికి తనే స్వయంగా రూ.1 లక్షకు టికెట్ కొనుగోలు చేసి హాజరయ్యానని చంద్రబాబు తెలిపారు. తలసేమియా బాధితులకు తన సహాయం అందించడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఈ భారీ ఈవెంట్‌కి నందమూరి, నారా కుటుంబ సభ్యులు హాజరై సందడి చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రదర్శనను ప్రేక్షకులు ఆస్వాదించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. తలసేమియా బాధితులకు సహాయంగా ప్రజలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Chandrababu Google news Musical night

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.