📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

వైసీపీ ఎమ్మెల్సీపై కేసు నమోదు

Author Icon By Sudheer
Updated: October 20, 2024 • 1:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల విక్రయం వివాదం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌పై కేసు నమోదైంది. బెంగళూరుకు చెందిన సాయికుమార్ అనే భక్తుడు తన ఫిర్యాదులో, జకియా ఖానమ్ సిఫార్సు లేఖల ద్వారా 6 టికెట్లను రూ.65,000లకు అమ్ముకున్నారని ఆరోపించారు.

ఈ ఆరోపణలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. జకియా ఖానమ్ ఈ ఆరోపణలను ఖండిస్తూ, వైసీపీ నాయకులు తనపై కుట్ర చేసారని, తాను త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరతానని ప్రకటించడం వల్లే తనపై ఈ కేసు పెట్టారని అన్నారు. ఆమె తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొడుతూ, వైసీపీ నాయకత్వం మైనార్టీ మహిళలకు గౌరవం ఇవ్వడం లేదని విమర్శించారు. ఈ వివాదం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది.

tirumala tirumala VIP darshana tickets YCP MLC

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.