हिन्दी | Epaper
నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

AP Cabinet Meeting : అక్టోబర్ 3న క్యాబినెట్ సమావేశం

Sudheer
AP Cabinet Meeting : అక్టోబర్ 3న క్యాబినెట్ సమావేశం

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం (AP Cabinet Meeting) అక్టోబర్ 3న జరగనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా అన్ని శాఖల నుంచి సమగ్ర ప్రతిపాదనలు కోరుతూ, అక్టోబర్ 1న సాయంత్రం 4 గంటలలోపు వాటిని పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

AP Cabinet meeting
AP Cabinet meeting

అయితే, ఈ తేదీతో సచివాలయ ఉద్యోగుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. ఎందుకంటే అక్టోబర్ 2న దసరా (Dasara), అలాగే 4వ తేదీ శనివారం, 5వ తేదీ ఆదివారం ప్రభుత్వ సెలవులు ఉన్నాయి. దీంతో, అక్టోబర్ 3న సెలవు తీసుకుంటే ఉద్యోగులకు వరుసగా నాలుగు రోజుల హాలిడే లభిస్తుందని వారు ముందుగానే భావించారు. సొంత ఊళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో పండుగను జరుపుకోవచ్చని అనుకున్నారు. కానీ, అక్టోబర్ 3న కేబినెట్ సమావేశం పెట్టడంతో ఆ అవకాశం కోల్పోయారు.

ఈ పరిణామం ఉద్యోగుల్లో అసంతృప్తి కలిగించినప్పటికీ, ప్రభుత్వ పరంగా మాత్రం ఈ సమావేశానికి ప్రాధాన్యం ఉంది. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన అత్యవసర అంశాలు, పలు విభాగాల కీలక ప్రతిపాదనలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల సమీక్ష వంటి విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పండుగ సెలవుల మధ్యలోనైనా కేబినెట్ భేటీ నిర్వహించడం ప్రభుత్వ అత్యవసర ప్రాధాన్యతను సూచిస్తుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

https://vaartha.com/chiranjeevi-completes-47-years-in-film-industry/cinema/552299/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచ తెలుగు మహాసభలు ఎప్పుడంటే?

ప్రపంచ తెలుగు మహాసభలు ఎప్పుడంటే?

ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు

ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు

ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

స్త్రీ శక్తి పథకం.. రూ.800 కోట్లు విడుదల

స్త్రీ శక్తి పథకం.. రూ.800 కోట్లు విడుదల

నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్!

నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్!

పరకామణి వ్యవహారంపై సీఐడీ పరిశీలనకు కోర్టు ఆదేశం

పరకామణి వ్యవహారంపై సీఐడీ పరిశీలనకు కోర్టు ఆదేశం

AI డిమాండ్ కు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది – నారా లోకేశ్

AI డిమాండ్ కు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది – నారా లోకేశ్

సంక్రాంతి సెలవులకు ముందు FA-3 పరీక్షలు

సంక్రాంతి సెలవులకు ముందు FA-3 పరీక్షలు

డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రాభివృద్ధి – కిషన్

డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రాభివృద్ధి – కిషన్

నువ్వు మీ పెద్ద నాయకుడివేమో ..బయట కాదు జగన్ పై బాబు సెటైర్లు

నువ్వు మీ పెద్ద నాయకుడివేమో ..బయట కాదు జగన్ పై బాబు సెటైర్లు

కృష్ణా తీరంలో వేదాంత ఆన్షార్ బావులకు గ్రీన్ సిగ్నల్

కృష్ణా తీరంలో వేదాంత ఆన్షార్ బావులకు గ్రీన్ సిగ్నల్

2025–26లో బీసీ విద్యార్థులకు ₹90.50 కోట్ల స్కాలర్‌షిప్ మంజూరు

2025–26లో బీసీ విద్యార్థులకు ₹90.50 కోట్ల స్కాలర్‌షిప్ మంజూరు

📢 For Advertisement Booking: 98481 12870