📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

పార్టీ మార్పుపై అయోధ్య రామిరెడ్డి క్లారిటీ..

Author Icon By sumalatha chinthakayala
Updated: January 28, 2025 • 12:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి: వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి రాజీనామాపై స్పందించారు. పార్టీ మార్పుపై కూడా క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీని వీడటం లేదని అయోధ్య రామిరెడ్డి తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్లు కొన్ని మీడియాల్లో వస్తున్న కథనాలలో నిజం లేదన్న ఆయన ఆ ప్రచారాన్ని పార్టీ శ్రేణులు నమ్మవద్దని కోరారు.

ప్రతి పార్టీకి కొన్ని ఎత్తుపల్లాలు రాజకీయంగా సహజంగా ఉంటాయని అయోధ్య రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. వైసీపీలోనూ కొన్ని లోపాలు ఉన్నమాట వాస్తవమేనని, వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళతామని ఆయన తెలిపారు. పార్టీని వీడుతున్నట్లు గత కొద్ది రోజులుగా తనపై జరుగుతున్న ప్రచారాన్ని అయోధ్య రామిరెడ్డి ఖండించారు. ఒత్తిడిని తట్టుకుని నిలబడగలిగేపార్టీ మనగలుగుతుందన్న ఆయన విజయసాయిరెడ్డి బెదిరింపులకు లొంగేవ్యక్తి కాదనితెలిపారు.

విజయసాయి రెడ్డి ఎందుకు వెళ్లిపోయారో ఆయనే చెప్పారని గుర్తు చేశారు. విజయసాయి రెడ్డి మంచి వ్యక్తి అని పేర్కొన్నారు. రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయని.. ఓటమి చెందినప్పుడు తట్టుకుని నిలబడాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత వైసీపీ నేతలపై ఒత్తిడి పెరిగిందన్నారు. ఎమ్మెల్సీలపై కూడా చాలా ఒత్తిడి ఉందని అయోధ్య రామిరెడ్డి అన్నారు.

Ap Ayodhya Rami Reddy YSRCP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.