Breaking News: AP: నేడు సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్

Read Time:  1 min
Breaking News: AP: నేడు సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ (AP) డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు సచివాలయానికి వెళ్లనున్నారు.ఉదయం 8:30 గంటలకు మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరనున్న పవన్ కళ్యాణ్, సుమారు 9:15 గంటలకు అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు.

Read also: Jyothi Yarraji : జ్యోతి యర్రాజీని కలవడం ఎంతో సంతోషాన్నిచ్చింది – మంత్రి లోకేశ్

AP: Deputy CM Pawan will visit the Secretariat today
AP: Deputy CM Pawan will visit the Secretariat today

పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు

ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. అక్కడ అధికారులతో పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు సచివాలయం నుంచి తిరిగి మంగళగిరి క్యాంప్ కార్యాలయానికి వెళ్తారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.