हिन्दी | Epaper
దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం

Breaking – News Another Cyclone: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

Sudheer
Breaking – News Another Cyclone: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

దక్షిణ మయన్మార్, ఉత్తర అండమాన్ సముద్రం పరిసరాల్లో ఏర్పడిన ఆవర్తనం (Cyclonic Circulation) స్థిరంగా కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వ్యవస్థ ప్రభావంతో ఇవాళ (నవంబర్ 2) తూర్పు-మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం (Low Pressure Area) ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. వాతావరణ నిపుణుల ప్రకారం, ఈ అల్పపీడనం మరికొన్ని రోజుల్లో బలపడి ఒక డిప్రెషన్ లేదా తుపాన్ దశకు చేరే అవకాశం ఉంది. అయితే, దాని దిశ, గమ్యం ఆధారంగా భవిష్యత్ ప్రభావం నిర్ణయించబడుతుందని అధికారులు పేర్కొన్నారు.

Breaking News – Tragedy in Kenya: కెన్యా లో కొండచరియలు విరిగిపడి 21మంది మృతి

ఇక వాతావరణ శాఖ తాజా విశ్లేషణ ప్రకారం, ఈ కొత్త వాతావరణ వ్యవస్థ బంగ్లాదేశ్ తీర ప్రాంతాల వైపుకు కదిలే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అందువల్ల ప్రస్తుతం ఈ వ్యవస్థకు తెలుగు రాష్ట్రాలపై ఎటువంటి ముప్పు లేదని తెలిపింది. “ఈ దిశలో పశ్చిమంగా కదలిక కనిపించడం లేదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలకు పెద్దగా అవకాశం ఉండదని” వాతావరణ నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే, సముద్రం మీద గాలుల వేగం కొంత పెరగవచ్చని, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేశారు.

మరోవైపు, ఏపీలో ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ఫలితంగా, కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, మేఘావృత వాతావరణం కనిపించే అవకాశం ఉన్నప్పటికీ, పెద్ద ఎత్తున వర్షాలు కురిసే పరిస్థితి లేదని పేర్కొంది. సాధారణంగా ఈశాన్య రుతుపవనాల సమయంలో నవంబర్ నెలలో కోస్తా ఆంధ్రలో భారీ వర్షాలు కురుస్తుంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మాన్సూన్ గాలులు బలహీనంగా ఉండడంతో వ్యవసాయరంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. వాతావరణ శాఖ రానున్న మూడు రోజులపాటు బంగాళాఖాతంలోని మార్పులను పరిశీలించి, తుపాన్ ఏర్పడే అవకాశం ఉంటే ముందస్తు హెచ్చరికలు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రాభివృద్ధి – కిషన్

డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రాభివృద్ధి – కిషన్

నువ్వు మీ పెద్ద నాయకుడివేమో ..బయట కాదు జగన్ పై బాబు సెటైర్లు

నువ్వు మీ పెద్ద నాయకుడివేమో ..బయట కాదు జగన్ పై బాబు సెటైర్లు

కృష్ణా తీరంలో వేదాంత ఆన్షార్ బావులకు గ్రీన్ సిగ్నల్

కృష్ణా తీరంలో వేదాంత ఆన్షార్ బావులకు గ్రీన్ సిగ్నల్

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

ఆ సీఈఓ కు దండేసి దండం పెట్టాల్సిందే..ఎందుకో తెలుసా ?

ఆ సీఈఓ కు దండేసి దండం పెట్టాల్సిందే..ఎందుకో తెలుసా ?

డ్రెస్సింగ్ అనేది ఎవరి ఇష్టం వాళ్లది – బిందు మాధవి

డ్రెస్సింగ్ అనేది ఎవరి ఇష్టం వాళ్లది – బిందు మాధవి

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

ప్రేమే శాపమైందా? కరీంనగర్‌లో యువకుడిపై దారుణం

ప్రేమే శాపమైందా? కరీంనగర్‌లో యువకుడిపై దారుణం

విశాఖ వద్ద ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు
1:07

విశాఖ వద్ద ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు

కీలక నేతలతో కేసీఆర్ భేటీ

కీలక నేతలతో కేసీఆర్ భేటీ

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! టీజీఎస్‌ఆర్టీసీలో ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! టీజీఎస్‌ఆర్టీసీలో ఉద్యోగాలు

బీజేపీలో కి మళ్లీ రాజాసింగ్ ?

బీజేపీలో కి మళ్లీ రాజాసింగ్ ?

📢 For Advertisement Booking: 98481 12870