हिन्दी | Epaper
ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పై కేసు నమోదు

sumalatha chinthakayala
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పై కేసు నమోదు

అమరావతి: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డిపై వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలానికి చెందిన ఓ వ్యక్తి డిసెంబర్ 27న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

లైంగిక వేధింపుల ఆరోపణలు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మంగళ వెంకట శేషయ్య, కాకాణి గోవర్థన్‌ రెడ్డికి సన్నిహితుడు, వెంకటాచలం మండల మాజీ జెడ్పీటీసీ సభ్యుడిని ఉన్నారు. ఫిర్యాదు ప్రకారం, శేషయ్య మహిళను లైంగికంగా వేధించాడని ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో శేషయ్యను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. దీంతో కోర్టు అతనికి రిమాండ్‌ విధించింది.

image
image

ఈ కేసుకు సంబంధించి వైసీపీ నేత కాకాణి గోవర్థన్‌ రెడ్డి తీవ్ర ప్రతిస్పందన వ్యక్తం చేశారు. ఫిర్యాదులు రాజకీయ నైపథ్యంలో వచ్చాయని, ఇవి ప్రతిపక్ష టీడీపీ కుట్రగా ఆరోపించారు. ప్రత్యేకంగా, వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటాచలం సీఐ సుబ్బారావు ఖాకీ దుస్తులు తీసేసి పచ్చ చొక్కా వేసుకుని చంద్రబాబు, లోకేశ్ చుట్టూ తిరగాల్సిందేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దీంతో.. కాకాణి గోవర్థన్‌ రెడ్డిపై పోలీసు అధికారులను బెదిరించడం, దర్యాప్తు ప్రక్రియను అడ్డుకోవడం వంటి ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదు దారుడు, కాకాణి పోలీసులు విచారణను సజావుగా ముందుకు సాగకుండా, దాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. ఈ కేసు వెలుగులోకి రావడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపింది. గోవర్ధన్ రెడ్డి చేసిన ఆరోపణలు, పోలీసులపై చేసిన వ్యాఖ్యలు మరోసారి వైసీపీ-టీడీపీ మధ్య విభేదాలను తెరమీదకు తెచ్చాయి.

ఘటనపై ప్రజలు, రాజకీయ విశ్లేషకులు తీవ్ర చర్చిస్తున్నారు. ముఖ్యంగా, మహిళా భద్రత, రాజకీయాల్లో నైతికత వంటి అంశాలపై కొత్తగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. నిజ నిర్ధారణ కోసం అధికార ప్రతిపక్షాలు చట్టపరమైన మార్గాలను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏఐని వినియోగించడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఏఐని వినియోగించడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్!

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్!

ప్రజలకు భారీ ఊరట.. 2029 నాటికి అందరికీ పక్కా ఇళ్లు!

ప్రజలకు భారీ ఊరట.. 2029 నాటికి అందరికీ పక్కా ఇళ్లు!

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. దర్శనానికి 8 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. దర్శనానికి 8 గంటలు

టోల్‌ప్లాజా స్తంభం తగిలి ఇంటర్ విద్యార్థి దుర్మరణం

టోల్‌ప్లాజా స్తంభం తగిలి ఇంటర్ విద్యార్థి దుర్మరణం

ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సులా? మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటన

ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సులా? మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటన

గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

జగన్ 2.0 షురూ? పాదయాత్రపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన జగన్

జగన్ 2.0 షురూ? పాదయాత్రపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన జగన్

ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్

ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్

ఏపీ ప్రభుత్వానికి అథ్లెట్ జ్యోతి యర్రాజీ కృతజ్ఞతలు

ఏపీ ప్రభుత్వానికి అథ్లెట్ జ్యోతి యర్రాజీ కృతజ్ఞతలు

త్వరలో 750 విద్యుత్ బస్సులు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

త్వరలో 750 విద్యుత్ బస్సులు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

కంటైనర్‌ను ఢీకొట్టిన లారీ.. క్లీనర్ సజీవదహనం

కంటైనర్‌ను ఢీకొట్టిన లారీ.. క్లీనర్ సజీవదహనం

📢 For Advertisement Booking: 98481 12870