హైదరాబాద్: ఖమ్మం జిల్లా ఇల్లెందులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. అయితే పార్టీ పిలుపు మేరకు ఇల్లెందులో హరిప్రియ, జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ దిండిగల రాజేందర్ తో పాటు మరో 30 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో వారు దిష్టిబొమ్మను దగ్ధం చేయడం కూడా జరిగింది. దీంతో పోలీసులు ఈ ఘటనకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హరిప్రియతో పాటు ధర్నాలో పాల్గొన్న వారందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచేలా కార్యక్రమాన్ని నిర్వహించారంటూ కేసు బుక్ చేశారు.
ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం
మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి
కొత్తగా యూరియా కార్డు
డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్
15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ
రిపబ్లిక్ డే పరేడ్లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన
మహబూబ్నగర్లో భూకంపం..జనం భయంతో బయటకు
విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం
త్వరలో మున్సిపల్ ఎన్నికలు
కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్
ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం
మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి
కొత్తగా యూరియా కార్డు
డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్
15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ
రిపబ్లిక్ డే పరేడ్లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన
మహబూబ్నగర్లో భూకంపం..జనం భయంతో బయటకు
విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం
త్వరలో మున్సిపల్ ఎన్నికలు
కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్
ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం
మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి
కొత్తగా యూరియా కార్డు
డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్
15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ
రిపబ్లిక్ డే పరేడ్లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన
మహబూబ్నగర్లో భూకంపం..జనం భయంతో బయటకు
విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం
త్వరలో మున్సిపల్ ఎన్నికలు
కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్
ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం
మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి
కొత్తగా యూరియా కార్డు
డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్
15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ
రిపబ్లిక్ డే పరేడ్లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన
మహబూబ్నగర్లో భూకంపం..జనం భయంతో బయటకు
విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం
త్వరలో మున్సిపల్ ఎన్నికలు
కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియపై కేసు నమోదు