హైదరాబాద్: ఖమ్మం జిల్లా ఇల్లెందులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. అయితే పార్టీ పిలుపు మేరకు ఇల్లెందులో హరిప్రియ, జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ దిండిగల రాజేందర్ తో పాటు మరో 30 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో వారు దిష్టిబొమ్మను దగ్ధం చేయడం కూడా జరిగింది. దీంతో పోలీసులు ఈ ఘటనకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హరిప్రియతో పాటు ధర్నాలో పాల్గొన్న వారందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచేలా కార్యక్రమాన్ని నిర్వహించారంటూ కేసు బుక్ చేశారు.
అభ్యర్థుల మధ్య లొల్లి
చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక
తగ్గిన టమాటా ధరలు
నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా!
జలమండలి పునర్వ్యవస్థీకరణ
తెలంగాణకు శుభవార్త
ఎన్నికల పోలింగ్ ఎంతంటే?
ముగిసిన మున్సిపల్ పోలింగ్
కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు
అభ్యర్థుల మధ్య లొల్లి
చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక
తగ్గిన టమాటా ధరలు
నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా!
జలమండలి పునర్వ్యవస్థీకరణ
తెలంగాణకు శుభవార్త
ఎన్నికల పోలింగ్ ఎంతంటే?
ముగిసిన మున్సిపల్ పోలింగ్
కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు
అభ్యర్థుల మధ్య లొల్లి
చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక
తగ్గిన టమాటా ధరలు
నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా!
జలమండలి పునర్వ్యవస్థీకరణ
తెలంగాణకు శుభవార్త
ఎన్నికల పోలింగ్ ఎంతంటే?
ముగిసిన మున్సిపల్ పోలింగ్
కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు
అభ్యర్థుల మధ్య లొల్లి
చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక
తగ్గిన టమాటా ధరలు
నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా!
జలమండలి పునర్వ్యవస్థీకరణ
తెలంగాణకు శుభవార్త
ఎన్నికల పోలింగ్ ఎంతంటే?
ముగిసిన మున్సిపల్ పోలింగ్
కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియపై కేసు నమోదు