📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

2025లో జనంలొకి కేసీఆర్

Author Icon By Sudheer
Updated: October 31, 2024 • 11:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేటీఆర్ తాజాగా నెటిజన్లతో #AskKTR సెషన్ లో పలు కీలక అంశాలపై స్పందించారు. ముఖ్యంగా కేసీఆర్ ఆరోగ్యం, రాజకీయ కార్యకలాపాలపై వచ్చిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కేటీఆర్ తన తండ్రి, సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు, “కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ప్రతి రోజూ మాకు మార్గనిర్దేశం చేస్తున్నారు,” అని తెలిపారు. ఆయన 2025 నుండి ప్రజాక్షేత్రంలోకి రానున్నారని, అయితే పరిస్థితులు అనుకూలిస్తే ముందుగానే ప్రజల్లోకి వస్తారని చెప్పారు.

రెవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై కూడా ప్రశ్నలు వచ్చినందున, సమకాలీన రాజకీయ అంశాలపై కేటీఆర్ చర్చించనున్నారు. ఈ #AskKTR సెషన్ ద్వారా నెటిజన్లతో మళ్లీ చిట్‌చాట్ చేయడానికి కేటీఆర్ సాయంత్రం 6 గంటలకు అందుబాటులోకి రానున్నారు.

KCR ktr

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.