हिन्दी | Epaper
తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్

సీఎం సహాయనిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.కోటి విరాళం అందజేత

sumalatha chinthakayala
సీఎం సహాయనిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.కోటి విరాళం అందజేత

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి సహాయ నిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. కోటిని విరాళంగా అందించింది. ఈ సందర్భంగా గురువారం జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డిని బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ రితేష్ కుమార్ మరియు డీజీఎం ఎంవీఎస్ సుధాకర్ కలిశారు. వారు సీఎం సహాయ నిధికి సంబంధించి కోటి రూపాయల చెక్కును సీఎంకి అందించారు. వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు ఈ విరాళం ఇవ్వబడింది.

కాగా, వరద బాధితుల సహాయార్థం విరాళాలు విరివిగా వస్తున్నాయి. సినీ నటులు, పారిశ్రామికవేత్తలు మరియు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున సహాయం అందిస్తున్నారు. సచివాలయం మరియు ముఖ్యమంత్రి నివాసంలో విరాళాల చెక్కులు అందజేయడం జరుగుతోంది. ఉద్యోగులు తమ ఒక్కరోజు వేతనాన్ని విరాళంగా అందిస్తున్నట్లు వెల్లడించారు. కొందరు తమ మంత్రుల ద్వారా కూడా సీఎం రిలీఫ్ ఫండ్‌కు చెక్కులు అందిస్తున్నారు.

మరోవైపు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు కూడా ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు రూ. 18.69 కోట్ల చెక్కును అందించారు. విద్యుత్ శాఖలో పని చేస్తున్న 70,585 మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ ఒకరోజు వేతనాన్ని ఈ రూపంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అందించారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్‌పిడిసిఎల్ సిఎండి ముషారఫ్ అలీ, జెఎండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ శాఖల ఉద్యోగులు కూడా తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందించడానికి ముందుకొస్తున్నారు, ఉమ్మడిగా విరాళ చెక్కులను సమర్పిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870