📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

సీఆర్పీఎఫ్ స్కూల్స్ మూసేయండి.. భారత్‌కు పన్నూన్ వార్నింగ్..

Author Icon By sumalatha chinthakayala
Updated: October 25, 2024 • 12:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న సీఆర్పీఎఫ్ పాఠశాలలకు గత కొన్ని రోజులుగా బూటకపు బాంబు బెదిరింపులు పంపబడుతున్నాయి. ఈ నేపథ్యంలో, అమెరికాలోని ఖలిస్థానీ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్నూన్, భారతదేశంలోని సీఆర్పీఎఫ్ పాఠశాలలు మూసివేయాలని హెచ్చరించాడు.

పంజాబ్‌ మాజీ డీజీపీ కేపీఎస్ గిల్, మరియు మాజీ రా అధికారి వికాస్ యాదవ్ లు సిక్కుల హక్కుల ఉల్లంఘనలో పాల్పడుతున్నారని పన్నూన్ ఆరోపించాడు. పంజాబ్ మరియు విదేశాలలో సిక్కులపై దాడులు జరుగుతున్నాయని, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు సీఆర్పీఎఫ్ పాఠశాలలను బహిష్కరించాలి అని సూచించాడు. 1984లో సిక్కుల ఉచకోతకు సంబంధించి సీఆర్పీఎఫ్ చేసిన చర్యలు కూడా తన వ్యాఖ్యలలో పేర్కొన్నాడు.

ఇకపోతే.. సీఆర్పీఎఫ్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నాయకత్వం వహిస్తున్నారని, ఖలీస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు ఆయనే కిరాయీ హంతకులను నియమించారని పన్నూన్ పేర్కొన్నాడు. న్యూయార్క్‌లో తనపై హత్యకు కుట్ర జరుగుతోందని కూడా తెలిపాడు. అమిత్ షా విదేశీ పర్యటనల సమాచారాన్ని ముందుగా తెలుసుకునేందుకు మిలియన్ డాలర్లు ఇస్తానని ఆయన వ్యాఖ్యానించాడు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ పాఠశాల వద్ద జరిగిన పేలుడుకు ‘జస్టిస్ లీగ్ ఇండియా’ అనే ఖలిస్థానీ అనుకూల గ్రూపు బాధ్యత తీసుకున్నట్లు పన్నూన్ చెప్పాడు. పోలీసులు, ఖలీస్తానీ వేర్పాటువాదులను లక్ష్యంగా చేసుకుని దుండగులు ఈ చర్యలు తీసుకున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

CRPF schools Gurpatwant Singh Pannun india Khalistani Terrorist Warning

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.