📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

రోడ్డు ప్రమాదంలో గంజాయి సరఫరా గుట్టు రట్టు

Author Icon By Sudheer
Updated: October 26, 2024 • 7:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒడిశా నుంచి ఏపీ మీదుగా అక్రమంగా గంజాయి తరలిస్తున్న దుండగులు గంజాయి సరఫరా గుట్టు రట్టు అయ్యింది. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో, ఒడిశా నుండి మిలియాపుట్టి మీదుగా పలాసకు వెళ్ళుతున్న బొలేరో వాహనం, సవరజాడుపల్లి దగ్గర ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.

ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు గాయాలయ్యాడు, కాగా బొలేరో వాహనదారుడు పరారయ్యాడు. పోలీసులు వాహనాన్ని తనిఖీ చేసినప్పుడు, అందులో సుమారు 600 కేజీల గంజాయిని గుర్తించారు. ఈ గంజాయికి విలువ రూ. 60 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. పోలీస్ వారు బొలేరో వాహనాన్ని మరియు గంజాయిని స్వాధీనం చేసుకుని, ఘటనపై కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. పోలీసులు, సరిహద్దుల దాటించి అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న దుండగులను పట్టుకోవాలని యత్నిస్తున్నారు.

ganja Road Accident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.