📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్

Author Icon By Sudheer
Updated: October 30, 2024 • 11:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీపావళి పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి అర్థవంతమైన పండుగగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలతో జరుపుకోవాలని సూచించారు. దీపం చైతన్యానికి, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి ప్రతీకగా ఉంటుందని, దీపావళి దీపాల వెలుగుతో ప్రపంచాన్ని తేజోవంతం చేస్తుందని పవన్ పేర్కొన్నారు.

దీపావళి సంబరాల్లో భాగమైన బాణసంచా నయనానందకరంగా ఉంటుందని, అయితే వీటిని జాగ్రత్తగా వాడాలని సూచించారు. కొద్దిపాటి అజాగ్రత్త కారణంగా దీపావళి సంతోషం విషాదానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ప్రతి సంవత్సరం దీపావళి అనంతరం బాణసంచా ప్రమాదాలతో గాయపడే వారిని ఆసుపత్రిలో చూసే సందర్భాలు ఎక్కువగా ఉంటాయని, అందుకే పెద్దలు, పిల్లలు జాగ్రత్తలు పాటించాలని పవన్ కల్యాణ్ కోరారు. ఈ పండుగ అందరికీ ఆనందం, ఆరోగ్యం, సంతోషాలను అందించాలని ఆకాంక్షిస్తూ పవన్ కల్యాణ్ తన శుభాకాంక్షలను తెలిపారు.

dipawali Pawan Kalyan Pawan Kalyan wishes

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.