📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

పోలవరం ప్రాజెక్టు ఎత్తు పై జగన్ ..చంద్రబాబు కు ట్వీట్

Author Icon By Sudheer
Updated: October 31, 2024 • 5:40 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పోలవరం ప్రాజెక్టు ఎత్తును కేంద్రం 41.15 మీటర్లకు పరిమితం చేయడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించకపోవడం పట్ల YS జగన్ విమర్శలు చేశారు. ఈ నిర్ణయం వల్ల పోలవరం ప్రాజెక్టు ద్వారా పూర్తి స్థాయిలో నీటి సరఫరా కుదరదని, ముఖ్యంగా కుడి, ఎడమ కాల్వలకు నిరంతర నీటి సరఫరా చేయడం అసాధ్యమవుతుందని జగన్ చెప్పారు. “పంటలకూ, విశాఖపట్నం తాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలను తీర్చడానికి ఈ ఎత్తు తగ్గింపు ప్రతికూల ప్రభావం చూపుతుందని” తెలిపారు.

అదనంగా, NDAలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయంపై ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. “ఎందుకు కేంద్రానికి విరుద్ధంగా నిరసన తెలిపే ధైర్యం చేయలేకపోయారు? దేనికి లాలూచి పడి ఈ విషయాన్ని మౌనంగా ఆమోదించారు?” అంటూ జగన్ ప్రశ్నించారు.

Chandrababu NDA polavaram

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.