📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

పోలవరం ప్రాజెక్టు ఎత్తు పై జగన్ ..చంద్రబాబు కు ట్వీట్

Author Icon By Sudheer
Updated: October 31, 2024 • 5:40 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పోలవరం ప్రాజెక్టు ఎత్తును కేంద్రం 41.15 మీటర్లకు పరిమితం చేయడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించకపోవడం పట్ల YS జగన్ విమర్శలు చేశారు. ఈ నిర్ణయం వల్ల పోలవరం ప్రాజెక్టు ద్వారా పూర్తి స్థాయిలో నీటి సరఫరా కుదరదని, ముఖ్యంగా కుడి, ఎడమ కాల్వలకు నిరంతర నీటి సరఫరా చేయడం అసాధ్యమవుతుందని జగన్ చెప్పారు. “పంటలకూ, విశాఖపట్నం తాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలను తీర్చడానికి ఈ ఎత్తు తగ్గింపు ప్రతికూల ప్రభావం చూపుతుందని” తెలిపారు.

అదనంగా, NDAలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయంపై ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. “ఎందుకు కేంద్రానికి విరుద్ధంగా నిరసన తెలిపే ధైర్యం చేయలేకపోయారు? దేనికి లాలూచి పడి ఈ విషయాన్ని మౌనంగా ఆమోదించారు?” అంటూ జగన్ ప్రశ్నించారు.

Chandrababu NDA polavaram

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.