📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

పోచారం శ్రీనివాసరెడ్డి పై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Author Icon By Sudheer
Updated: October 24, 2024 • 3:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి.. తన అనుచరుడు గంగారెడ్డి హత్యపై తీవ్ర విమర్శలు చేశారు. సొంత పార్టీలో జరుగుతున్న ఫిరాయింపులు కారణంగా ఈ ఘటన జరిగిందని.. పోచారం శ్రీనివాసరెడ్డి ముఠానే ఈ ఘాతుకానికి పాల్పడిందని ఆరోపించారు. గత 10 సంవత్సరాలుగా BRS నాయకుల అరాచకాలపై పోరాడిన ఆయన, ఇప్పుడు అదే నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ కార్యకర్తలపై పెత్తనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ వ్యవహారాలను జీర్ణించుకోలేకపోతున్నానని, ప్రధాన పార్టీలు ఫిరాయింపులకు పాల్పడకుండా నైతిక విలువలను కాపాడాలని కోరారు.

రాహుల్ గాంధీ ఫిరాయింపులకు పాల్పడితే తక్షణమే వారిపై అనర్హత వేటు వేయాలని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఆయన మాట్లాడుతూ.. “లొసుగులు వాడుకొని పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయి మరియు ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నాయి” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ మాత్రమే ఫిరాయింపులకు వ్యతిరేకంగా పోరాడినట్లు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టాన్ని తనకు తెలియడం లేదని, పార్టీ సుస్థిరంగా ఉందని చెప్పారు, కానీ ఫిరాయింపుల వల్ల ఇబ్బంది పడుతోందని పేర్కొన్నారు. ఈ పరిణామాలను జీర్ణించుకోలేక, రాష్ట్ర కాంగ్రెస్ హైకమాండ్‌కు లేఖ రాస్తున్నట్టు జీవన్‌రెడ్డి తెలిపారు.

gangareddy murder Jeevan Reddy pocharam srinivas reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.