📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

పొంగులేటి బాంబులన్నీ తుస్సు..తుస్సు..?

Author Icon By Sudheer
Updated: October 31, 2024 • 11:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. సియోల్ పర్యటన అనంతరం రాష్ట్రంలో పలు కీలక రాజకీయ పరిణామాలు జరగబోతాయని, ముఖ్యంగా ధరణి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంతో సంబంధించిన అంశాల్లో కీలక అరెస్టులు ఉంటాయని పొంగులేటి ప్రకటించారు. దీపావళి సమయంలో బాంబుల్లా పేలుతాయని, ప్రజల ముందు నిజాలు వెలుగులోకి తెస్తామంటూ ఆయన ప్రకటించిన మాటలు ఇప్పుడు విసిరిన వాగ్దానాల్లా మారాయి.

ఆరు రోజుల తరువాత కూడా రాజకీయాల్లో ఎలాంటి పెద్ద పరిణామాలు జరగకపోవడం, ఎలాంటి అరెస్టులు లేకపోవడంతో, ప్రజలు, రాజకీయ నాయకులు పొంగులేటిపై సెటైర్లు వేస్తున్నారు. ఆయన చెప్పిన మాటలు కేవలం పబ్లిసిటీ కోసమేనా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. బీజేపీ నేతలు కూడా పొంగులేటి వ్యాఖ్యలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఈ ఆరోపణలు నిజమైతే వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ బాంబులు పేలకపోవడంతో, పొంగులేటి చేసిన వ్యాఖ్యలు “తుస్ పటాకా” అయ్యాయని ట్రోల్ చేస్తున్నారు.

diwali ponguleti srinivas reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.