📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

తాడేపల్లి ఇంటికి ఊడిగం చేసే ముఠా ఆ వ్యక్తులు – పట్టాభి

Author Icon By Sudheer
Updated: October 27, 2024 • 7:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్.. జగన్-షర్మిల ఆస్తుల పంపకం వివాదంపై స్పందించారు. జగన్ కుటుంబంలో ఫ్యామిలీ డ్రామా నడుస్తుందని, తాడేపల్లి ఇంటికి విధేయంగా పనిచేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వంటి వ్యక్తులు జగన్ ఆదేశాల ప్రకారం వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మగా మారిందనే ఆరోపణలను పట్టాభిరామ్ ఖండించారు. 2019లో షర్మిల, జగన్ మధ్య ఒక ఎంవోయూ కుదిరిందని, ఆస్తుల పంపకం విషయమై ఉన్న ఒప్పందాన్ని జగన్ అనుసరించకుండా, తన పైన, తల్లిపైన కేసులు పెట్టారని షర్మిల ఆరోపణ చేస్తున్నారని తెలిపారు.

చంద్రబాబు సమక్షంలో ఈ ఎంవోయూ జరిగిందా? జగన్-షర్మిల కుటుంబ వ్యవహారంలో చంద్రబాబుకు ఏ విధమైన సంబంధం ఉందా? అని ప్రశ్నిస్తూ, జగన్ కుటుంబ విషయాల్లో టీడీపీ నాయకుడు చంద్రబాబును అనవసరంగా లోనిచేయవద్దని హితవు పలికారు. జగన్ తన తల్లి, చెల్లిని కోర్టు సమస్యల్లోకి ఈడ్చడమే కాకుండా, దీన్ని “ఘర్ ఘర్ కీ కహానీ” అని సమర్థించారని పట్టాభి విమర్శించారు.

jagan assets jagan-sharmila pattabhi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.