📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

చిరంజీవిని కలిసిన నాగార్జున

Author Icon By sumalatha chinthakayala
Updated: October 25, 2024 • 12:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవిని హీరో నాగార్జున కలిశారు. త్వరలో జరిగే ఏఎన్‌ఆర్‌ అవార్డుల వేడుకకు ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ మేరకు నాగార్జున ఈ ఫొటోలను తన సోషల్‌ మీడియాలో పంచుకుని, “ఈ ఏడాది నాకు ఎంతో ప్రత్యేకమైనది. నాన్నగారి శతజయంతి వేడుకలకు చిరంజీవి, అమితాబ్‌ బచ్చన్‌ రానున్నారు. అందువల్ల ఈ వేడుక మరింత ప్రత్యేకంగా మారనుంది. ఈ శతజయంతి వేడుకను మరువలేని విధంగా చేద్దాం” అని పేర్కొన్నారు. 2024కు గాను ఏఎన్‌ఆర్‌ జాతీయ అవార్డును చిరంజీవికి ఇవ్వనున్నట్లు నాగార్జున ఇప్పటికే ప్రకటించారు. ఈ పురస్కారం అక్టోబర్ 28న ప్రదానం చేయనున్నారు. ఆ వేడుకకు బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నాగార్జున పంచుకున్న ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

ఇకపోతే..చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమా ముస్తాబవుతోంది. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు, మరియు కునాల్‌కపూర్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో చిరంజీవి హనుమాన్‌ భక్తుడుగా కనిపించనున్నారు. ఇక నాగార్జున ‘కుబేర’లో నటిస్తున్నారు, ఇది శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోంది. రష్మిక, జిమ్‌ సర్బ్‌ తదితరులు కూడా ఇందులో ముఖ్య పాత్రల్లో ఉన్నారు, మరియు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

ANR Awards Chiranjeevi nagarjuna Telangana tollywood

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.